మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో ఆదివారం కన్నుల పం
కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు 42 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు.
రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల హడావుడి పెరిగిపోతున్నది. ఈసారి ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని అన్ని పార్టీల నేతలు తెగ తంటాలు పడుతున్నారు.
వడ్డెర, గౌడ కులస్తులు శ్రమజీవులని, రేపటి తరానికి కు లవృత్తులనే కాదు వారి ఉన్నత భవిష్యత్కు మంచి అవకాశాలను అందించాల ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నాయకులు చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంల�
ఆర్టీసీ ఉద్యోగుల బాధలను గమనించిన సీఎం కేసీఆర్ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేసి ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తించారని దీం తో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గడిచిన తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని, వచ్చిన మార్పులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి
మహబూబ్నగర్ పట్టణం లో ధూపదీప నైవేద్య అర్చకుల కోసం ప్రత్యేకంగా అర్చకభవన్ను నిర్మిస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సా యిబాబా మందిరంలో దేవాదాయ, ధ�
ఆచార్య జయశంకర్ జీవితం అందరికీ ఆదర్శమని.. తెలంగాణ త్యాగశీలి అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి వీధిలో బులియన్ మర్చంట్ వర్తకుల�
సీఎం కేసీఆర్ పేదల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖ మం
బీజేపీ నాయకుల మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోవొద్దని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని రాయల్ గార్డెన్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని బీఆర్ఎస�
ప్రజా సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్�