విధి నిర్వహణ కోసం వరదను సైతం లెక్కచేయలేదామె. రెండు వాగులు దాటి సుమారు మూడు కిలోమీటర్లు నడిచి సబ్సెంటర్కు చేరుకుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి సబ్సెంటర్లో ఎనిమిది మంది ఆశ కార్యకర్తలు �
ప్రభుత్వంపై ఆశలు కన్నెర్ర చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విస్మరించిందని ధ్వజమెత్తారు. వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్, నారాయణపేట కలెక్టరేట్లను, ఎమ్మెల్యే
గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని, పనిచేసే చోట కనీస వసతులను కల్పించాలంటూ బీజేపీ పాలిత హర్యానాలో ఆశావర్కర్లు నిరసనబాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దాదాపు 20 వేల మంది ఆశాలు గత నెల రోజులుగా ఈ ఆందోళనలు చేస్త
Maternity Leaves | మహిళా ఉద్యోగుల మాదిరిగానే ఆశా కార్యకర్తలకు, సెకండ్ ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ‘డబుల్ ఇంజిన్ సర్కార్' గత 6 నెలల నుంచి ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు మరోసారి ఆందోళనకు దిగారు. పెండింగ్ వేతనాల కోసం నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు.
బొల్లారం : ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. గురువారం కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్క�
మారేడ్పల్లి : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బు�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారు.. పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నది. ప్రజారోగ్య పరిరక్షణకు దవాఖానలు ఆధునీకరించి, వైద్యులను నియమిస్తున్నది. ఆశ కార్యకర్తలు క�
ఆశా వర్కర్స్ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని వాటికి వెల కట్టలేమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఆదివారం రాంగోపాల్పేట్ డివిజన్లోని పాన్ బజార్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ �
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 16: సామాజిక ఆరోగ్య కార్యకర్త.. తెలంగాణ రాక ముందున్న ఈ పేరుకు హోదా, గౌరవం నామమాత్రమే. నిరాశపూరిత వేతనాలు. అలాంటివారికి ‘ఆశా’జ్యోతిలా నిలిచారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల ఆకాంక్షలను ఒక�
కరోనా సమయంలో ప్రజలకు సేవలందించటంలో ఆశాల సేవలు వెలకట్టలేనివని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆశావర్కర్లకు ఉచితంగా అందజేస్తున్న స్మార్ట్�