‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సూధాకర్ చెరుకూరి న
సాయిపల్లవి ( Sai Pallavi) ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ అరుదైన సన్నివేశానికి ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Aadavallu Meeku Johaarlu Pre Release Event) వేదికైంది.
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకన�
బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ సహా పలు భాషల్లో సంచలన విజయం సాధించిన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ల ‘పుష్ప’ సినిమా ఇక అవార్డుల వేటలో పడింది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ‘ఫి�
Pushpa movie | ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.
Pushpa movie | పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యూజిక్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా ప్రపంచంలో మిగిలిన అన్ని చోట్ల బంపర్ హిట్ అయింది పుష్ప. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టికెట్ రేట్లు కారణంగా ఆంధ్రప్రదేశ్లో
Pushpa Movie | ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. గతేడాది డిసెంబర్17 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించింది.
Vijay devarakonda | కెరీర్ మొదలు పెట్టిన తర్వాత భారీ గ్యాప్ ఎప్పుడు తీసుకోలేదు విజయ్ దేవరకొండ.. కానీ డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచిన తర్వాత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.గతేడాద�
Pushpa 2 | విడుదలకు ముందే నాలుగు వందల కోట్ల ఆఫర్ అంటే మామూలు విషయం కాదు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు ఇలాంటి బంపర్ ఆఫర్ వచ్చింది. 2021 డిసెంబర్ 17 న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ అద్�
‘పుష్ప’ చిత్రంతో కెరీర్లో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పుష్పరాజ్గా బన్నీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాది�
‘పుష్ప’ అడ్డాలో అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్లో కనిపించిన, వినిపించిన పాత్ర కేశవ. చిత్తూరు యాసలో సినిమాను పరిచయం చేసి, కథనం నడిపించిన కేశవ పాత్రధారి అచ్చంగా తెలంగాణ బిడ్డ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చ�
Vijay Devarakonda | లాక్డౌన్ తర్వాత విడుదలైన భారీ చిత్రాల్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప-ది రైజ్’ ఒకటి. విడుదలైనప్పుడు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ నెమ్మదిగా ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.