సొంతగడ్డపై ఇంగ్లండ్ను టీ20లతో పాటు వన్డేలలోనూ మట్టికరిపించిన టీమ్ఇండియా.. బుధవారం వన్డే సిరీస్ క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరో వారం రోజుల్లో తెరలేవనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మ�
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు కోసం భారత్ సన్మాహాలు మొదలుపెట్టింది. అడిలైడ్ డే అండ్ నైట్ టెస్టులో భారీ ఓటమి తర్వాత టీమ్ఇండియా సిరీస్లో మళ్లీ పుంజుకునేందుకు పట్టుదలతో కనిపిస్తున్నది.
భారత మహిళల క్రికెట్ జట్టు పరువు నిలుపుకునేందుకు పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ సమర్పించుకున్న టీమ్ఇండియా బుధవారం ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడనుంది.
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్పై వన్డే సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట విండీస్ 24.1 ఓవర్లలో 86 �
దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ ‘డ్రా’చేసుకున్న టీమ్ఇండియా.. వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. నేడు నిర్ణయాత్మక పోరు జరుగనుంది. గత స
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్.. బంగ్లాదేశ్పై వన్డే సిరీస్ చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది.
India Vs West Indies: విండీస్ను స్వంత గడ్డపై దారుణంగా ఓడించింది ఇండియా. మూడవ వన్డేలో 200 రన్స్తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. ఇషాన్ కిషణ్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ద
తొలి వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఐదు వికెట్లు కోల్పోయి.. అపవాదు మూటగట్టుకున్న యంగ్ఇండియా.. రెండో మ్యాచ్లో కరీబియన్ల చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.
IND vs BAN | భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే ‘టై’గా ముగిసింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ ‘టై’ కాగా.. మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు జట్లూ ఒక్కో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ సమమైంది. మొ
India | వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన మూడో వన్డేలో ధవన్ సేన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0తో సొంతం
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి వన్డే సిరీస్పై కన్నేసిన ఇరు జట్లు ఒత్తిడిలో విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్లో భారత ఏస్ పేసర్ బుమ్రా ఇంగ్లిష్ ఆటగాళ్లను అల్లాడిస్తే.. రెండో పోరులో టాప్లే దానికి బదులు తీర్చుకు�
కొలంబో: యువ ఓపెనర్ పతుమ్ నిసాంక (137) సెంచరీతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు �