నేడు భారత్-శ్రీలంక మూడో వన్డే కొలంబో: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసేందుకు టీమ్ఇండియా తహతహలాడుతున్నది. ఇప్పటికే సిరీస్ను తమ ఖాతా లో వేసుకున్న ధవన్ కెప్టెన్సీలోని యువ భారత్.. శుక
పుణె: సొంతగడ్డపై విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్పై టెస్టు, టీ20 సిరీస్లను కైవసం చేసుకున్న టీమ్ఇండియా..వన్డే సిరీస్లోనూ అదే తరహాలో ఇంగ్ల
పుణె: ఇంగ్లాండ్తో మూడో వన్డేలో టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుత ఫీల్డింగ్ విన్యాసం ఆకట్టుకుంది. భువనేశ్వర్ కుమార్ వేసిన 31వ ఓవర్లో హార్దిక్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. మూడో బం�
పుణె: భారత్తో జరుగుతోన్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ కీలక వికెట్ కోల్పోయింది. రెండో వన్డేలో శతక సమాన ఇన్నింగ్స్తో చెలరేగిన స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్(35) నిర్ణయాక మూడో వన్డేలో తక్కువ స్కోరుకే పెవ�
పుణె: ఇంగ్లాండ్తో నిర్ణయాక ఆఖరి మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ మరోసారి అదరగొట్టారు.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. శిఖర్ ధావన్(67:56 బంతుల్లో 10ఫోర్లు), రిషబ్ పం�
పుణె: ఇంగ్లాండ్తో ఆఖరిదైన మూడో వన్డేలో యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. జట్టు స్కోరు 121/3తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చ
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతోన్న చివరిదైన మూడో వన్డేలో భారత్కు శుభారంభం లభించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమ్ఇండియా మంచి రన్రేట్తో దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లలో 65/0తో నిలిచింది. ఓపెనర్ శిఖ
భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం కాగా నిర్ణయాక చివరి మ్యాచ్ ఆదివారం జరుగనుంది. కీలకమైన మూడో వన్డేలో భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రెండో వన్డేలో ప్రత�