“నాటి బాధలన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే సంతోషంగ ఎవుసం చేసుకుంటున్నం. 24 గంటల ఉచిత కరెంట్, పుష్కలమైన నీళ్లతో మంచిగ రెండు పసళ్లు పండించుకుంటుంటే కన్నుగొట్టిన కాంగ్రెస్ మళ్లీ కొత్త కథ షురూ చేస్తంది.
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతదన్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గట్టి షాక్ ఇస్తామని జిల్లా అన్నదాతలు చెబుతున్నారు. రేవంత్రెడ్డి అవగాహనలేని ప్రకటనలిస్తూ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుండడంపై భగ
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. రేవంత్రెడ్డి చెప్పినట్లు మూడు గంటల కరెంట్తో మూడు గుంటల భూ మి కూడా తడువది. ప్రస్తుతం 24గంటల పాటు త్రీఫేస్ కరెంట్ వస్తున్నది. ద�
కాంగ్రెసోళ్లు కర్షకులపై కుట్రలు చేస్తూనే ఉన్నరు. మరో పిడుగు వేయడానికి మన ముందుకొస్తున్నరు. రైతన్నలపై ఆర్థిక భారం మోపడానికి రెడీ అవుతున్నరు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డేమో వ్యవసాయానికి మూడు గంటల కరెంటే
కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయేవి. రాత్రిపూట మోటర్లు పెట్టడానికిబావులవద్దకు పోయి పాములు, తేళ్ల కాటుకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం, చర్లగూడెం ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల కాళ్లు కడుగుతానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
10 hp motor | ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదు మోట తెల్వదు.. మోటర్ తెల్వదు తెలంగాణలో సాధారణంగా రైతులు వాడేది 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లే. కానీ మ్యాటర్, మీటరు తెల్వని కాంగ్రెస్ మేధావులు మాత్రం మన రైతులు 10హెచ్పీ పంప్
తెలంగాణలో రైతులకు 24 గంటల వి ద్యుత్తు అందిస్తున్నారని, కర్ణాటకలో 7 గంటలని చెప్పి కేవలం 3 గంటలే ఇస్తున్నారని కిసాన్ జాగృతి వికాస్ సంఘ్ (ఆర్) జాతీయ అధ్యక్షుడు పీ యుగేందర్ నాయుడు విమర్శించారు.
సాగును నమ్ముకున్న రైతుల కష్టాలు సమైక్య పాలనలో అన్నీఇన్నీ కావు. బంగారం లాంటి భూములకు సైతం సాగునీటి వసతి కల్పించలేకపోయిన పాలకులు.. భూగర్భ జలం ఆధారంగానే బోర్లు, బావులతో వ్యవసాయం చేద్దామనుకున్న రైతులకు ఎన్న
కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కరెంటు గురించి మాట్లాడటం.. కడుపు నిండా మృష్టాన్న భోజనం చేసిన వాడికి పేలాల ఫలహారం పెడతామన్నట్టుగా ఉన్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవా
ఎన్నికలు వచ్చాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలతో గ్రామాల మీద పడ్డయి. కాం గ్రెస్ అన్నీ ఫేక్ హామీలు ఇస్తున్నది. కర్ణాటకలో వ్యవసాయానికి పుష్కలంగా కరెంట్ ఇస్తామ ని నమ్మించి మ�
‘సీమాంధ్రులకు మానుకోట రాళ్ల పౌరుషం చూపిన నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిపించారు. మళ్లీ ఆశీర్వదించండి.. పెద్ద పాలేరుగా నిత్యం మీకు సేవలు చేస్తా’నని బీఆర్ఎస్ మహబూబాబాద్ ని�
తండాల్లో ఘనంగా స్వాగతం పలికిన గిరిజనులు మీ ఆడబిడ్డగా అడుతున్న.. అభివృద్ధి కావాలా, అరాచకాలు కావాలా.. ఆలోచించి ఓటేయాలి. పదేండ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలోకి ఎవరు వస్తే గొడవలు అవుతున్నాయో ప్�