తెలంగాణ రాకముందు కరెంట్ కష్టాలు చెప్పలనవికాదు. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతుండెనో కూడా తెలిసేది కాదు..దీంతో రైతులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యుత్ ఆధారిత పరిశ్రమలు మూతపడే పరి�
యా దేశంల లేనట్ల సీఎం కేసీఆర్ సారు ఎవుసానికి 24 గంటల కరెంట్ను ఫ్రీగా ఇచ్చిండు. రైతులు మంచిగుండాలె.. పంటలు బాగా పం డాలె.. అని ఎన్నెన్నో చెప్పిండు.. చేసిండు. కరెంట్ పోవుడనేదే లేకుండా చేసిండు. ఇప్పుడేమో ఇష్టమొ�
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలైనా ప్రజా పాలనలో ఘోరంగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. చేగుంటలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస�
తెలంగాణ రాక ముందు కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడు కరెంట్ వస్తదో పోతదో తెల్వక ఎన్నో గోసలు పడ్డం. ఏనాడూ కంటి నిండా నిద్ర కూడా పోలేదు. కరెంట్ కోసం రాత్రంతా జాగారం చేసేటోళ్లం.
లోవోల్టేజీతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే టూఫేజ్ (డిమ్ము) కరెంట్తో మోటర్లు కాలిపోయి పంటలు పండక రైతులు శాన బాధలు పడుతున్నారు. కాలిపోయిన మోటర్లు రిపేరు చేస్తే మాకు కొన్ని �
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్రి�
కాంగ్రెస్ పాలన అంటేనే దగా అని, అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రైతుల ధాన్యానికి ఇచ్చే బోనస్, రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతుబంధు.. ఇలా అన్నింటా దగా చేస్తున్నదని మండ
Harish Rao | కేసీఆర్ పాలనలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదు.. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. నిన్న ఒక ఊరికి వెళ్తే కరెంట్ కోతలు మొదలయ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట �
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి వనరులు పెంచడంతోపాటు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పంటల సాగు గణనీయంగా పెరిగింది.
‘చేతి’ని నమ్ముకుంటే చేటు తప్పదని కర్షకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల పాటు ‘హస్త’వ్యస్తంగా కొనసాగిన వారి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డాం.. మళ్లా ఇప్పుడేమో వ్యవసాయానికి 3 గంటల కరెంట్.. 10 హెచ్పీ మోటర్లు పె�
‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి ఖాయం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ పార్టీ విజయం సాధిస్తుంది. హుస్నాబాద్, జనగామ, మానకొండూరు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ విజయం పక్కా. సీ�