చాలా మందికి టైమ్ మేనేజ్మెంట్ విషయంలో సమస్య ఉంటుంది. ఒక రోజుకు 24 గంటలు సరిపోవడం లేదనిపిస్తుంది. దానికి రెండు కారణాలు. ఒకటి, వాయిదా వేసే అలవాటు. రెండు, పర్ఫెక్షన్ పిచ్చి.
China boy | రహదారిపై ఉన్న సైన్బోర్డ్ గుర్తుల వల్ల ఆ బాలుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. దీంతో పలు చోట్ల తప్పుడు మలుపులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో చేరుకోవాల్సిన దూరానికి రెండింతల దూరం సైకిల్ తొక్కాడు. మరో గంటలో గమ్యస
అబ్ధుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైకు, సెల్ఫోన్ను పోలీసులు స�
తెలంగాణ పల్లెలు ఇప్పుడు కాంతులు విరజిమ్ముతున్నాయి. ఎక్కడా లోవోల్టేజీ సమస్య లేదు.. లూజు వైర్లు లేవు.. గాలిదుమారమొస్తే రోజుల తరబడి గాఢ అంధకారానికి అవకాశమే లేదు.. సమస్య వస్తే క్షణాల్లో పరిష్కారం.. ఎక్కడికక్క�
నిరంతర విద్యుత్తు సరఫరాతో ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్ కోతలు, వేసవి వచ్చిందంటే పవర్ హాలిడేలతో పారిశ్రామిక రంగం కుదేలైంది. దీంతో ఎంతోమంద�
గతంలో గేట్లకు తాళాలు వేలాడిన పరిశ్రమలు నేడు నిత్యం ఉత్పత్తులతో కళకళలాడుతున్నాయి. పవర్ హాలిడేలు, కరెంటు కోతలకు శాశ్వతంగా తెర పడటంతో తెలంగాణలో పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంల
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ప్రజలు నరకయాతన పడ్డారు. వారానికోతీరు షెడ్యూలు అమలు చేసేవాళ్లు. ఆ ప్రకారం కూడా కరెంట్ ఇవ్వకపోయేది. దీంతో జనరేటర్ల ఖర్చుతో పరిశ్రమల నిర్వాహకులు తీవ్రమైన నష్టాలను చవిచూసేవ�
హైదరాబాద్లోని నిమ్స్ మరో అరుదైన ఘనత సాధించింది. యూరాలజీ విభాగం వైద్యులు 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి శస్
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవు.. పొలాలకు నీళ్లు పెట్టేందుకు పడిగాపులు లేవు.. వానలొస్తే రోజుల పాటు అంధకారంలో ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణలో 365 రోజులు, 24/7 నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా.. సీఎం కేసీఆర్ ఓ సందర�
‘మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు కింద
రాబోయే 24 గంటల్లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్�
బాలిక కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించి.. చిన్నారిని తల్లికి అప్పగించారు నాంపల్లి పోలీసులు. సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 13న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని
పోస్టుమార్టం నిర్వహించేందుకు ఫోరెన్సిక్ విభాగం అధికారులు 24గంటల పాటు అందుబాటులో ఉంటారని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. గురువారం దవాఖానలోని తన చాంబర్లో
నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు వేగ నియంత్రణకు 24 గంటలూ పనిచేసే ఆటోమెటిక్ స్పీడ్గన్లను ఏర్పాటు చేయనున్నారు
రైతుబీమా కోసం ధ్రువపత్రాలు అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమ అయ్యాయి. ఒక్క రోజులోనే డబ్బులు రావడంతో ఆ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పుణ్యం వల్లే రైతు బీమా మంజ�