రాష్ట్రంలో 22A పేరుతో సామాన్యులు, రైతుల ఆస్తులపై వారి హకులను కాలరాస్తూ.. రేవంత్రెడ్డి సర్కార్ నయా భూ దోపిడీకి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్రెడ్డి విమర్శించారు. తమ వ్యాపారాల కోసం ఇటు రేవ
Harish Rao | కలెక్టర్ల మెడపై కత్తిపెట్టి 22ఏ లిస్టులో భూములను పెట్టించారని, కేసీఆర్ సమస్యలను పరిష్కరిస్తే రేవంత్ సమస్యలు సృష్టించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
రాష్ట్రంలో సామాన్యుడిని భయకంపితులను చేస్తున్న 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదా? ఇటీవలే ఇది తెరపైకి వచ్చినట్టు కనిపిస్తున్నా.. భూకంపాన్ని సృష్టించేందుకు చేపట్టిన చర్యలు ఏడాది కిందటే మొదలయ్
అసమర్థత కారణంగా ఇప్పటికే అన్నదాతలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోగా, త్వరలో నిండా మునిగిపోనున్నారు. 22ఏ జాబితా వివాదం ముగిసిపోయిందని ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఇది మరింత తీవ్రరూపం దాల్చి రైతులను నిండా ము
భూ రికార్డుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రముఖ వ్యవసాయ విశ్లేషకుడు దొంతి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే భూ రికా�
ఢిల్లీకి మూటలు పంపడానికి రేవంత్రెడ్డి అండ్ కో వేసిన చిల్లర ఎత్తుగడనే 22ఏ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ ఆరోపించారు. ఎక్కడన్నా 1.24 కోట్ల ఎకరాల నిషేధిత
మూసాపేట డివిజన్ పరిధి పటేల్నగర్(హెచ్పీ రోడ్డు) ప్రాంతంలోని భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో పటేల్నగర్ నివాసితులు క్యాంపు కా
Prohibited Lands | రాష్ట్రంలో ప్రజల భూములను ఇష్టానుసారంగా 22ఏలో చేర్చి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం 22ఏపై ఓ టీవీ చా�