2000 Notes | రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం కీలక ప్రకటన చేసింది. వెనక్కి తీసుకున్న రూ.2వేల నోట్ల ఇంకా పూర్తిస్థాయిలో రిజర్వ్ బ్యాంక్కు చేరలేదని పేర్కొంది. ప్రస్తుతం రూ.6,181 కోట్ల విలువైన న
చలామణి నుంచి ఇంకా వెనక్కిరాని రూ.2,000 నోట్లు 2.18 శాతం ఉన్నాయని, వాటి విలువ రూ.7,755 కోట్లుగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం ప్రకటించింది. ఇప్పటిదాకా 97.82 శాతం రూ.2వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థల�
2000 Notes | రూ. 2 వేల నోట్లను మార్చుకునే గడువును రిజర్వు బ్యాంక్ పెంచింది. అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో శనివారం వరకు మాత్రమే గడువు విధించిన సె�
2000 Notes | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేలనోట్లపై కీలక ప్రకటన చేసింది. రూ.2వేలనోట్లు ఇప్పటి వరకు 88శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని పేర్కొంది. జులై 31 వరకు మార్కెట్లో ఇంకా రూ.42వేలకోట్ల విలువైన నోట్లు మాత్రమే చ�
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దేశంలోనే కాదు, విదేశీ పర్యటనల్లో ఉన్న భారతీయులకు తిప్పలు తప్పడంలేదు. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఈ నెల 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో వ�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు ఇప్పటివరకూ రూ. 17,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వచ్చాయని, అందులో రూ.14,000 కోట్ల విలువైన నోట్లు డిపాజిట్కాగా, రూ. 3,000 కోట్ల నోట్లను మార్పిడి చేశామని బ్యాంక్ చైర్మన్ దినేశ్ కు�
భారత్లో రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. గల్ఫ్లోని నగదు మార్పిడీ కేంద్రాలు, కార్యాలయాలు రూ.2,000 నోట్లను తీసుకొని గల్ఫ్ కరెన్సీ ఇవ్వడానికి నిరాకరి�
బ్యాంకులకు కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో వాటిని మార్చి ఇచ్చేందుకు ఆయా బ్యాంకు శాఖల్లో నోట్ల కొరత ఏర్పడుతున్నది. �
2000 Note | పెట్రోల్ బంకులు, జ్యువెల్లరీ, ఆన్లైన్ ఫుడ్ ఆధారిత సేవల్లో ఇప్పుడు 2 వేల నోటుకు డిమాండ్ ఉంది. 2 వేల నోటు పూర్తిగా రద్దు చేయడంతో ఆ నోట్లున్న వారు వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
2000 Note | రిజర్వ్బ్యాంక్ సర్క్యులేషన్ నుంచి తొలగిస్తున్న రూ. 2000 నోట్ల డిపాజిట్, మార్పిడి లావాదేవీలను మంగళవారం నుంచి బ్యాంక్లు దేశవ్యాప్తంగా ప్రారంభించడంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక్కో బ్యాంక్ ఒక్కో
రూ.2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్ మొదలైన మొదటి రోజే న్యూఢిల్లీలో చాలాచోట్ల గందరగోళం నెలకొంది. మంగళవారం చాలామంది ప్రజలు బ్యాంకులకు వెళ్లడంతో భారీ క్యూ లైన్లు కనిపించాయి.