అప్పట్లో ఎవరింటికి వెళ్లినా.. మనసాలలోనో, మధ్యహాల్లోనో పెద్దపెద్ద ఫొటోలు వేలాడదీసి కనిపించేవి. ధనవంతుల ఇళ్లల్లో.. ఆ ఫొటోల చుట్టూ అందమైన లతలు చెక్కిన కర్ర ఫ్రేములు ఉండేవి. ఎంత పెద్ద ఫొటోలుంటే.. అంత ధనవంతులన్�
మా గ్రామం తలకొండపల్లి. వెయ్యి పైచిలుకు జనాభా ఉండేది. ఇప్పుడు రెండున్నర వేల పైమాటే. తలకొండపల్లి మహబూబు నగరు జిల్లా కలువకుర్తి తాలూకాలో చేరినది. ఈ శతాబ్దపు మొదటి దశాబ్దంలో మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏదీలే�
డబ్బుంటేనే డాబైనా, రుబాబైనా! ఆర్థికంగా చతికిలపడితే.. జీవితం దుర్భరమే! ఎంత సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నప్పటికీ.. నెలవారీ నికర ఆదాయం లేకుంటే కంటికి కునుకుపట్టదు. మాటకు విలువ ఉండదు. కడుపున పుట్టిన వాళ్లు భారంగ�
ఇప్పుడున్న సాంకేతిక యుగంలో ప్రాణప్రదమైన వస్తువు ఏమిటి? అని అడిగితే అందరూ సెల్ఫోన్ అనే సమాధానం ఇస్తారు. అరగంట ఫోన్ కంటపడకపోతే జీవితం కుంటుపడిపోయిందన్న ఫీలింగ్లో చాలామంది కొట్టుమిట్టాడుతుంటారు. అదే
మీది పడమర దిశ ఇల్లు. కాబట్టి దక్షిణ - నైరుతిని ఎందుకు డ్రాయింగ్ రూముగా చేస్తారు? చేస్తే దోషం, పెద్ద ప్రమాదకరం అని కాదు కానీ, ఆవుపేడ ఎత్తేందుకు వెండి కంచం వాడినట్టు అవుతుంది. భగవత్ కార్యంలో బాగుంటుంది కానీ
Kasi Majili Kathalu Episode 91 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : గంగలో మునిగిపోతున్న ఒక స్త్రీని రక్షించబోయి.. ఫణిదత్తుడు పాతాళానికి వెళ్లిపోయాడు. అక్కడ వరుణకన్యకల కోరిక మేరకు సింహంతో యుద్ధం చేసి, కొన్ని దివ్యవస్తువులు సంపాద
ఖుల్లం ఖుల్లా మాట్లాడేవాళ్లను ‘కడుపులో ఏం దాచుకోరు పాపం’ అంటారు జనం. వాళ్ల సంగతేమోకానీ నిజంగానే కడుపులో ఏదీ దాచుకోలేని జీవులు కూడా ఉన్నాయి. గుండెలోనూ, బుర్రలోనూ.. చివరికి కాలిలోనూ, వేలిలోనూ కూడా ఏమీ దాచుక
కరోనా కాలం.. ఎన్నో ఊహించని మార్పులు తెచ్చింది. రోడ్డు మీద ఎవర్ని చూసినా మాస్కుతోనే కనిపిస్తున్నారు. ‘ఇంతకీ ఆనందరావు గారు ఎక్కడ ఉన్నారో, ఏమో!’ అనుకుంటూ.. గురుద్వారా బస్టాపు దగ్గర కారు ఆపాను. సన్నని తుంపరలో.. గ
ఈ వేసవిలో కూడా ఎండలు మండుతాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నది. ఇంకేముంది.. వ్యాపారులు పందిళ్లు వేసుకుని మరీ షర్బత్లు, పండ్లరసాల అమ్మకాలు మొదలుపెడతారు. ఎన్నున్నా చల్లదనానికి తర్బూజకు సాటివచ్చే పండు లేద
శారీరకంగా ఫిట్గా ఉన్న సెలెబ్రిటీలు ఏవో పానీయాలు తాగుతున్నట్టు మనం ప్రకటనల్లో చూస్తుంటాం. దీని వెనక మార్కెటింగ్ మాయాజాలాన్ని అలా ఉంచితే... ఫిట్గా ఉండేవారు చక్కెరలు ఎక్కువగా ఉన్న పానీయాలు తాగినా కూడా ఆ
అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటారు.
మనకు ఇప్పటికే బాగా తెలిసిన అనేక విషయాలను.. పునరాలోచించుకోవాలని, మన నమ్మకాలను పునః పరిశీలించుకోవాలని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వినయం, కుతూహలంతోనే నిరంతర విద్యార్థులం అవుతాం. ఆ స్థానాన్ని అహంక�