‘ఎన్నాళ్లీ కొలువులు.. సరైన పెట్టుబడి ఉంటేనా నేనూ వ్యాపారం చేసి కోట్లు గడించేవాణ్ని’ ఇది సగటు ఉద్యోగి మదిలో మాట. ‘ఏదో పొడుస్తానని కోట్లు కుమ్మరించాను. ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నా.. అదేదో మంచి ఉద్యోగం చే�
మీనా బిసెన్ మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా చారెగావ్ గ్రామ సర్పంచ్. 47 ఏండ్ల మీనా ఎం.ఏ. ఆంగ్లం, సోషల్ వర్క్లో రెండు పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్నారు.
ఇప్పుడు నగరాల్లో మెట్లెక్కడం కంటే లిఫ్ట్ వాడకమే ఎక్కువ.అయితే, ఓ తాజా అధ్యయనం ప్రతిరోజు మెట్లెక్కడంతో ఆరోగ్యకరమైన జీవితం సొంతమవుతుందని పేర్కొన్నది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన ప్రి�
ఏ దివిలో విరిసిన దివ్య‘పాళి’యో అది.. అందుకే ఆ కవిలో మెదిలిన ప్రతి భావమూ మనోహర గీతమైంది. ఒకసారి గోరంక గూటికే చేరిన చిలకలా సరసాలు ఒలికించింది. మరోసారి మల్లె తీగ వాడిపోగ మరల పూలు పూయునా అని వగచింది.
Dasarathi | అది 1944వ సంవత్సరం. ఓరుగల్లు కోటలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. సాహిత్య గిరిశిఖరం సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షుడు. చక్కని పందిళ్లు వేశారు, ఎందరెందరో సాహితీవేత్తలు త�
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యనిర్వహణలో సంయమనం అవసరం. పనిచేసే విధానంలో మార్పువల్ల అభివృద్ధి కలుగుతుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
దేశీ (జనుల భాష) అయినా, మార్గి (శిష్ట భాష) అయినా.. కొంత సంస్కరించి గ్రంథస్తం చేసుకోవాలి. అర్థం కాలేదా!? మీరు నాట్యకారులు కదా.. ఓ పాత్ర ఓ సంభాషణ చెప్పాలి. ఓ అగసాలిని ‘నా కత్తి పని ఎంతవరకు వచ్చింది?’ అని రైతు అడిగితే
మాతంగుడు అవతలి ఒడ్డున చిక్కుబడిపోయాడు. అతని భార్య గుడిసెముందు దీపం పెట్టి మగని రాకకోసం ఎదురు చూస్తున్నది. అప్పటివరకూ చీకటిపడేలోపుగా భర్త తిరిగి వచ్చేస్తాడని ధైర్యంతో ఉన్న ఆమెలో.. అంతకంతకూ ఆదుర్దా పెరగస�
మానవ జీవితం ఒక యాత్రాస్మృతి అంటారు. దాశరథి తన జీవితానుభవాలకు పెట్టుకున్న పేరు అదే. ఆ ‘యాత్రాస్మృతి’లో ఆయన ఎన్నో తీపి, చేదు అనుభవాలను పంచుకున్నారు. మహామహులతో స్నేహం చేసిన దాశరథి..
నడుం పూర్తిగా వంగిపోయిన ఒక ముసలివాడు నడుస్తున్నాడు. “తాతా! యేం వెతుకుతున్నావు?” అని అడిగింది ఒక చిన్నది. “పోయిన యౌవనాన్ని వెతుక్కుంటున్నాను.” అన్నాడు వృద్ధుడు. ప్రశ్నోత్తర రూపంలో వున్న ఈ ఫార్సీ కవిత రాజు
జీవితం అంటే నిజంగా ఓ ప్రయాణమే. రోడ్డు మీదున్నట్టే జీవన యానంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. మలుపులు, గతుకులు ఉంటాయి. కానీ ఇవేవీ రేఖ హుల్లూర్ను భయపెట్టలేదు. ఆమె కర్నాటక రాష్ట్రం గదగ్ పట్టణంలో తొలి మహిళా ఆటో డ్ర�
మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది. ఆ మంచి మనకే జరగవచ్చు, లేదంటే సమాజంలో పదిమందికీ మేలు చేసేదిగా ఉండొచ్చు. ఎంతోకొంత మంచి అనేది తప్పకుండా జరుగుతుంది. పెద్దింటి అశోక్ కుమార్ తాజా కథా సంకలనం ‘విత్తనం’లోని విత