వేల ఏండ్ల కిందటే ఈజిప్టును పరిపాలించిన ఫారోలు పుట్టగొడుగుల రుచిని ఆస్వాదించారు. ప్రాచీన కాలంలో గ్రీకులు, రోమన్లు వీటిని సైనికులకు ఆహారంగా పెట్టారు. పుట్టగొడుగులు మొక్కల జాతికి కాకుండా శిలీంధ్రాల కింది
సంధ్యవేళకు అమ్మదకణ్ణ విజయనగరానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అతని గుర్రంతోపాటు హంపమ్మ చాలా దూరం నడిచింది. జవారి నది ఒడ్డు వరకూ ఆమె అతణ్ని సాగనంపటానికి వచ్చింది. ఆ నదిని దాటిన తర్వాత గుర్రం మీద విజయనగరం వ�
ప్రకృతి వింతలకు నిలయం. ఏ వాతావరణాన్ని తట్టుకునే జంతువులు అక్కడ నివసిస్తాయి. ఓ చోట అడవులు ఉంటే, మరో చోట ఎడారులు ఉంటాయి. పెంగ్విన్లు ఓ ధృవంలో, ధృవపు ఎలుగు బంట్లు
మరో అంచులో ఉంటాయి. ఇలా ఏ ప్రాంతపు జీవ జాతుల్ని �
రాజకీయ నాయకులకు విషయ పరిజ్ఞానం, వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటాయనుకుంటాం. సినీ తారల దృష్టంతా తమ అందచందాల మీదే అని భావిస్తాం. కానీ, వారికీ కొన్ని ఇష్టాలు ఉంటాయి.
ముంబయి మెరుపులు, కన్నడ తళుకులు దాటుకొని టాలీవుడ్లో ఎదిగే తెలుగింటి బొమ్మలు తక్కువే! అందులోనూ తెలంగాణ అమ్మాయిలు మరీ తక్కువ. కానీ, తనదైన యాస, ప్రతిభతో రాణిస్తూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నది తెలంగాణ �
భూమ్మీద అతి ఎక్కువ కాలం జీవించే మనుషులు ఎక్కడ ఉన్నారని ఎవరైనా అంటే... వెంటనే గుర్తుకువచ్చే పేరు జపాన్. ప్రత్యేకమైన జీవనవిధానం, సామాజిక, సాంస్కృతిక సంబంధాల కారణంగా జపనీయులకు సుదీర్ఘ జీవిత ప్రాప్తి కలిగిం�
ఈ సాంకేతిక యుగంలో ఫోన్లు, ఫ్యాన్లే కాదు.. స్విచ్లు కూడా స్మార్ట్గా తయారవుతున్నాయి. ఆన్/ ఆఫ్ బటన్లు.. టచ్స్క్రీన్పై వాలిపోతున్నాయి. భారత్కు చెందిన ప్రముఖ హోమ్ ఆటోమేషన్ బ్రాండ్ ‘స్మార్ట్ నోడ్'.. స
ఇప్పుడు స్మార్ట్ఫోన్ పరిధి మారిపోయింది. కాల్స్, బ్రౌజింగ్, వీడియో చాటింగ్.. ఇలా అన్నీ దాటుకుని గేమింగ్ డివైజ్లా మారిపోయింది. ఫన్ కోసం ఆడేది కొందరైతే.. పైసలు బెట్టింగ్ వేసి ఆడేది ఇంకొందరు.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ఇల్లు అనేది వ్యవహార స్వరూపం. అది ఒక ప్రకృతి యంత్రం. దిశలు - కొలతలు దాని ఇంధనం. ఇంటి విషయంలో కేవలం ఏదో పైనపైన భావాలతో అల్పంగా ఆలోచించకూడదు. అది నిర్మాణ శాస్త్రంతో ముడిపడి ఉంటుంది. మొక్కుబడిగా, తూతూ మంత్రంతో మ�
నాలుగు రోజులైతే ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోనున్నాం. రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి రొమ్ము విరిచి సెల్యూట్ చేస్తాం. గళమెత్తి జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏండ్లు గడిచాయి.
బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నారని రాజా రామ్మోహన్ రాయ్ మీద విమర్శలెక్కుపెట్టి ఖండించడం, అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదని వివేకానందుని తూలనాడటం... ఇలాంటివి తెలుసు. ఇక గాంధీజీని ఖండించాలన�
పాటలీపుత్ర నగరం.. మగధ దేశానికి రాజధాని. గోణికాపుత్రుడు తన ధారానగర ప్రయాణంలో భాగంగా పాటలీపుత్రానికి చేరుకున్నాడు. ఆ సమయానికి చీకటి పడిపోయింది. ఆ రాత్రికి సత్రం వెతుక్కునే అవకాశంలేక ఒక ఇంటి అరుగుమీద పడుకు�
నువ్వు అర్జెంట్గా బయల్దేరి రా. చెల్లిని వెంటబెట్టుకు రా. ఈ పిచ్చిముండ ఏం చేసిందనుకున్నావ్? నాకు మతిపోతున్నది. చెప్పడానికి నోరు రావడం లేదురా. కంగారు పడకు.. మా ఆరోగ్యాలు బానే ఉన్నాయి.
ఏ భాషా సాహిత్యమైనా కథలకు మంచి ఆదరణ ఉంటుంది. నిడివి తక్కువగా ఉండటం, ఎక్కువ మలుపులు లేకుండా సూటిగా నడవడం లాంటివి కథలంటే ఇష్టపడటానికి ప్రధాన కారణాలు. తెలుగు కథా సాహిత్యం విషయానికి వస్తే సుమారు నూట పాతికేండ్�