కేంద్ర రక్షణ సంస్థల నిలయం.. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన మార్గం.. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కంచన్బాగ్- ఒవైసీ దవాఖాన మార్గంలో ట్రాఫిక్ కష్టాలు శాశ్వతంగా తొలగిపోయాయి. పిసల్బండ డీఆర్�
లేగకు బారసాల నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు. సిద్దిపేటలోని తన నివాసంలో మంగళవారం పుంగనూర్ జాతికి చెందిన ఆవుకు జన్మించిన లేగకు బారసాల చేశారు. పూలతో అలంకరి�
వృత్తి నిబద్ధతతకు ఇది నిదర్శనం. కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ఒక మారుమూల గ్రామానికి వెళ్లాలి. కానీ అక్కడికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు.. ఏదో ప్రైవేటు వాహనంలో వెళ్దామంటే అది ఏడారి.. కానీ తన డ్యూటీ �
Viral Video | జంతువులపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకొంటారు. ఈ మహిళ తనకు పాములపై ఉన్న ప్రేమను ఇలా చాటుకొన్నారు. జుట్టును రబ్బర్ బ్యాండ్కు బదులు పాముతో ముడేసుకొన్నారు. అలాగే షాపింగ్కు వెళ్లారు.
Aasara Pensions | ఎదుటి వారికి సహాయపడాలంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాల్సిన పనిలేదని, తోటి వారికి తన వంతు బాధ్యతగా సేవ చేయాలనే తపన ఉంటే చాలని ఓ వృద్ధురాలు నిరూపించింది.
పటాన్చెరు, డిసెంబర్ 16 : అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశాలకు తీసిపోని రోడ్లను నిర్మిస్తున్నామని ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 340 కిలోమీటర్ల మేర రీజనల్ రింగు రోడ్డును హైదరాబాద్ ఔటర్ రింగు
రాష్ట్రంలో ప్రస్తుతం తూర్పు ఈశాన్యగాలులు వీస్తున్నాయని, శుక్రవారం రాత్రి నుంచే ఉత్తరాది నుంచి శీతలగాలులు ఇంకా బలంగా వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ చలిగాల
కూకటివేళ్లతో కూలిపోయిన పురాతన మర్రి చెట్టుకు ప్రాణం పోశాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాశ్ అలియాస్ ప్రకృతి ప్రకాశ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్�
camel festival | సౌదీలో ఒంటెల అందాల పోటీలు జరుగుతున్నాయి. ప్రైజ్ మనీ రూ.500 కోట్ల పైమాటే. అందుకే సౌదీ అరేబియాలోని షేక్లందరూ తమ ఒంటెలను అందంగా ముస్తాబు చేసి పోటీలకు తోలుకువస్తున్నారు. రియాద్లో ఏటా డిసెంబర్లో ‘కిం�
fish | గాజు బొమ్మలా కనిపిస్తున్న ఈ చేప పేరు ‘బారేలీ ఫిష్’. ఈ అరుదైన చేపను కాలిపోర్నియాలో పసిఫిక్ మహాసముద్రపు 2 వేల అడుగుల లోతులో గుర్తించారు. ఈ చేప తల పారదర్శకంగా ఉండటం విశేషం. ఈ మత్స్యం కండ్లు మెరుస్తూ ఉండ�
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జ్వాల, లోక్సత్తా ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓ వ్యక్తి అరగుండు, అరమీసంతో గాడిదపై కూర్చోని మెడలో చెప్పులు, చీపురు దండతో హన�