శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంధీ ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ బీ రామ్ రెడ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో భూ వివాదంపై గొడవ తలెత్తింది. ఈ గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కనగర్తి గ్రామంలో ఆది రాజయ్య(70) అనే వ్యక్తికి ఆయన వ్యవసాయ భూమి పక్క మరో వ్�
Peddapalli | అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున రామగిరి పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశా�
మామిడి రైతుకు కాతకు ముందే నిరాశ మొదలైంది. డిసెంబర్ నెలాఖరు వరకు తోటలు పూత పూసి పిందె దశకు చేరుకోవాల్సి ఉన్నా.. ఈసారి తీవ్రమైన చలి ప్రభావంతో మొగ్గ కూడా రాక ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం 5 నుంచి 10 శాతం మ
సకల హంగులతో పూర్తయిన ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సామాజిక ఆరోగ్య కేంద్రం) భవనం ప్రారంభంపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 పడకల దవాఖాన కోసం భ
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు నిఘా తీవ్రం చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. ము
తిమ్మాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాని ఆదివారం మండల సర్పంచుల ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఆదివారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సన్మానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామ సర్పంచ్ శోభ రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజయ్య, �
హాయ్ రాజేష్.. ఏంట్రా ఇలా మారిపోయావ్... అస్సలు గుర్తు పట్టలేదు తెలుసా..ఇలాంటి పలకరింపులతో ఆ పూర్వ విద్యార్థులు మంత్రముగ్ధులయ్యారు. 25 యేళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి మంచి చె
గురుకులాల్లో ఒకప్పటి పరిస్థితులకు భిన్నంగా మారుతున్నాయి. ఒక్కప్పుడు చదువులకు నిలయంగా ఉన్న గురుకులాలు నేడు అందుకు భిన్నంగా దాడులకు నిలయంగా మారుతున్నాయి. ఇక్కడ చదువులేమో గాని దాడులకు, ప్రాణాలకు వసతి లేక
సమాజ సేవలో లయన్స్ క్లబ్ కు ప్రపంచ గుర్తింపు సమష్టి కృషి ఫలితమేననీ, తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం క్లబ్ పనితీరు భేషుగ్గా ఉందని లయన్స్ క్లబ్ గవర్నర్ సింహరాజు కోదండ రాం ప్రశంసించారు. ఈమేరకు గవర్నర్ ఆదివారం
ఉప సర్పంచ్ ల ఫోరం పెద్దపల్లి మండల అధ్యక్షురాలిగా తలారి స్వప్న-సాగర్ (అందుగులపల్లి) రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ఫోరం కమిటీనీ ఏకగ్రీవంగ�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన అల్లేపు సంపత్ ను గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా శాలువాతో సన్మానించ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో ఆదివారం , లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణం భగవద్గీత నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి గీత భక్త సమాజం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.