ఆదాయ వనరులను పెంచుకోవడం కంటే అప్పులు తెచ్చి సంక్షేమ భారాన్ని మోయడమే ఏకైక మార్గంగా భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల రుణం కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండెంట్ పంపింది.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఆయనను అరెస్ట్ చేయడంపై రాజకీయ విశ్లేషకుల్లో భి�
మేడ్చల్ మలాజిగిరి జిల్లా కూకట్పల్లిలో ఈ నెల 25న హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించి చట్టపరిధిలో చర్యలు చేపడుతామన్న హామీకి విరుద్ధంగా �
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయకుండా ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నదా? పథకం ప్రకారమే గుర్తింపు సంఘం ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చిందా? అంటే అవుననే అం టున్నారు ఆర్టీసీ కార్మికులు
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఫార్మా సిటీ జీవో 31ని తక్షణమే రద్దు చేయాలని, అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇచ్చిన భూముల్లో పనులను మానుకోవాలని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమ�
‘జొన్నలను ఆదిలాబాద్ జిల్లా తాంసి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి పది రోజులు అవుతున్నది. ఎప్పుడు కొంటరో తెలుస్తలేదు. నా భార్యాపిల్లలను చూసి పది రోజులు అవుతున్నది.
కాంగ్రెసోళ్లు కరెంటును కూడా ఆగం చేస్తున్నారని, కొత్తగా రైతు డిసమ్ పేరుతో రైతు మెడకు ఉరితాడు బిగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
: ‘కల్లంలో వడ్లు చూస్తే.. కండ్లన్నీ నీళ్ల చెరువులవుతున్నయ్.. రాజకీయం పాడుగాను.. రైతుగోస చూడబోరు.. రైతు బతుకు ఏమీ బతుకు చూడరో’ అంటూ ఓ యువ రైతు వడ్ల కల్లం వద్ద పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మంత్రుల స్విమ్మింగ్ పూల్ కోసం అక్షరాలా రెండున్నర కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల నివాసంలో నిర్మించబోయే అత్యాధునిక ఈత కొలను కోసం రూ.2.63 కోట్లతో టెండర్లు పిలిచి స్పోర్ట్స్ �