నెక్కొండ జడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పూస కిశోర్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐదు రోజుల శిక్షణకు ఆహ్వానం అందింది.
సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి విద్యార్థికి అసాధ్యమైంది ఏమీ ఉండదని సివిల్ ర్యాంకర్ 321 బుద్ధి అఖిల్ అన్నారు. కొండపాకకు చెందిన ఆయన మంగళవారం కొండపాకలోని జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బి.విఠల్నాయక్ అధ్యక్షతన
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా..సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
మండలంలోని విఠలాపు రం జెడ్పీహెచ్ఎస్లో గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్ను అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్ సస్పెండ్ చేసినట్లు హెచ్ఎం రాజేందర్కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు.
విద్యార్థుల విచిత్ర ప్రవర్తనకు కారణం తెలుసుకోవాలని హెడ్మాస్టర్ చేసిన ప్రయత్నం సఫలమైంది. గంజాయి చాక్లెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు జెడ్పీహెచ్ఎస్లో ఇటీవల విద్యార్థుల ప్ర
ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృం దం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రతినెలా విద్యార్థుల ఉన్నతికి సంబంధించిని ప్రగతిని అఫ్లోడ్ చేయాలని సమగ్ర
ఫోన్ రింగ్ వినిపించగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా వదిలేసి వెళుతున్న తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఎన్నిసార్లు పిలిచినా పలకడంలేదు. వాస్తవానికి నేడు చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి కన్పిస్తోంది.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం శంకర్పల్లి మండలంలోని టంగటూరు గ్రామ శివారులోని మూసి వాగ�
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించి కుత్బుల్లాపూర్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం కుత్బులాపూర్ నియోజకవర్గంలో
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా సెక్టోరల్ అధికారి కంటే నర్సయ్య సూచించారు. మండలంలోని కన్గుట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల
యాదగిరిగుట్ట బాలుర జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ఆవిష్కరణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్లో రాష్ట్రస్థాయికి ఎంపిక ఏప్రిల్ 4న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఏటా వైజ్ఞానిక ప్రదర్శనల్లో సత్తా చాటుతున్న జిల్లా వ
బర్త్డే సందర్భంగా అందజేసిన ఎంపీటీసీ గరిడేపల్లి, ఫిబ్రవరి 15 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని విరాళాలు అందజేస
మియాపూర్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వచ్చంద సంస్థలు సైతం తమ వంతు సాయం అందించేందుకు ముందుకు రావటం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్�