పిల్లలు పాఠశాలకు రాకపోతేనే.. వాళ్లు చదవకపోతేనే.. మాకు మాత్రం నెల తిరిగేలోపు జీతాలు వస్తున్నాయి కదా అని అనుకునే ఉపాధ్యాఉలు ఉన్న ఈ రోజుల్లో.. బడికి రాని పిల్లల భరతం పడితూ వారిని చదువులమ్మ ఒడిలోకి చేర్చుతూ మి�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని బాజు మల్లాయిగూడెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుంది. సుమారు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం�
సమాజంలోని సకల వర్గాల ప్రజలందరి సంపూర్ణ సహాయ సహకారాలతోనే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం చేకూరుతుందని రాయపర్తి (Raiparthy) జడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ గారె కృష్ణమూర్తి అన్నారు.
పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు పదో స్థానం దక్కింది. గతేడాది వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివే సి, ఈ విద్యా సంవత్సరం ఫలితాల్లో మార్కులను ప్రకటించారు. ఎప్పటిలాగే ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుక�
దుగ్గొండి (Duggondi) జడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మురహరి మధుసూదన్ డాక్టరేట్ అందుకున్నారు. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆయన చేసిన సేవలకు గాను ఏషియన్ ఇంటర్నేషనల్
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) తొర్రూరు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పదో తరగతి విద్యార్థులు.. ఉపాధ్యాయులు పాఠాలు
మాగనూరు ఫుడ్పాయిజన్ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. సర్కార్ పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశా�
మహబూబ్నగర్ (Mahabubnagar) ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. ఫుడ్ పాయిజన్తో మాగనూర్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం వారికి అల్పాహారం
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి (Food Poison) 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పాఠశాల హెచ్ఎం మురళీధర్ రెడ్డి, ఇన్చార్జ్ హ�
నెక్కొండ జడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పూస కిశోర్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐదు రోజుల శిక్షణకు ఆహ్వానం అందింది.
సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి విద్యార్థికి అసాధ్యమైంది ఏమీ ఉండదని సివిల్ ర్యాంకర్ 321 బుద్ధి అఖిల్ అన్నారు. కొండపాకకు చెందిన ఆయన మంగళవారం కొండపాకలోని జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బి.విఠల్నాయక్ అధ్యక్షతన
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా..సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.