తెలంగాణ రాష్ట్రంలో జడ్పీ భవనం మొదటిసారిగా వికారాబాద్లోనే ప్రారంభించడం జరిగిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. బుధవారం వికారాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పరిషత్ కార్యా�
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శాసన సభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం మోమిన్పేట మండల కేంద్రంలోని రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక భవనాన్ని ఆయన జడ్పీ చైర
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి విషయంలో హైడ్రామా నడుస్తున్నది. పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందంటూ పట్నం సునీతామహేందర్రెడ్డి భరోసాగా ఉండగా.. మరోవైపు కాంగ్రెస్ సీనియ ర్ నాయకుడు కిచ్చెన్నగారి లక్
ఐకేపీ డబ్బులు స్వాహా పేరిట గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. గురువారం మద్దుల్చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లా పరిషత్ చైర�
ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని కేరెళ్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం కొండాపూర్ ఖుర్దులో నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రజా ప్రతిన�
కారు అదుపు తప్పి శివారెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన వికారాబాద్ పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఐదుగురు పర్యాటకులు స�
తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, వికారాబాద్ జడ్పీచైర్ పర్సన్ సునీతారెడ్డి వారి కుమారుడు రినీష్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప మహాపడిపూజను వై�
గిరిజనుల ఎన్నో ఏండ్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని, ఇన్నేండ్లు భయంతో సాగు చేసుకుంటున్న గిరిజనులకు భరోసానిచ్చి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా పోడు భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారని విద్యాశాఖ