YS Jagan | ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనియాడారు. హైదరాబాద్లో సచివాలయాన్ని అతితక్కువ ఖర్చుతో, ఎక్కువ మందికి ఉపయోగపడేలా నిర్మించ�
సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు మరోకేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీస్స్టేషన్లో పగడాల వెంకటేశ్ ఈ నెల 20న పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు.
YS Jagan | కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కళల విభాగంలో పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రెండు తెలుగురాష్ట్�
Y.S Sharmila | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నటుడు ప్రభాస్పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ అంటే ఎవడో తనకు తెలియదని వెల్లడించింది. ప్రభాస్కి షర్మిలకి మధ్య రిలేషన్ ఉన్
అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనకు భద్రతను తగ్గించేశారని, ప్రాణహాని ఉన్నందున ఎన్నికల ఫలితాలకు ముందున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ �
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, హింసాత్మక రాజకీయాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం వైఎస్సార్సీపీ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నది. ధర్నాలో హింసకు సంబంధించిన ఫొటో
చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృత
ఏపీ సీఎం జగన్తో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న అదానీ, అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోన�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కొలువు దీరేది గులాబీ సర్కారేనని స్పష్టం చేశారు. రాష్ట�
Yatra 2 | ‘తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే కొడుకు అనే పాయింట్ చుట్టూ ‘యాత్ర-2’ కథాంశాన్ని అల్లుకున్నాం. 2009 నుంచి 2019 వరకు వై.యస్.జగన్ మెహన్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం’ అన్నారు మహి