ఏ సొసైటీ గోదాం వద్ద చూసినా రైతులు ఉదయం నుంచే యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తూ కనిపిస్తున్నారు. మండల కేంద్రంలోని కేశవపెరుమాళ్ల స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఐకేపీ గోదాం, తిమ్మాపూర్ సొసైటీ పరిదిలోని గోదాంకు సో�
రైతులెవరూ ఆందోళన చెందొద్దని అర్హలందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా సహకార అధికారి టీ రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్నిఆయన మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తో కలిసి బుధవా�
Car | సిరిసిల్ల బైపాస్ రోడ్డు నుంచి వెంకటాపూర్ వైపు వచ్చిన స్విప్ట్ డిజైర్ కారు వేగంగా ఏకాంబరం ఇంట్లోకి దూసుకెల్లింది. టీవీ చూస్తున్న పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు చిన�
పదిహేనేండ్లుగా పని చేస్తున్న తమను ఎలాంటి బలమైన కారణం లేకుండా తొలగించడం అన్యాయమని ఇటీవల దుమాల ఈఎంఆర్ఎస్ నుంచి తొలగించిన సిబ్బంది పాఠశాల ముందు గడ్డిమందు డబ్బాతో నిరసన తెలిపారు.
అనారోగ్యం కారణంగా గొల్లపల్లికి చెందిన ముద్ర కూల అంజని (19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. అంజలి గత కొంతకాలంగా మూర్చ సంబంధిత వ్యాధితో బాధపడుతుంద�
వెంకటాపూర్,నారాయణపూర్ ఇసుక రీచ్ ల రద్దుపై మండల ప్రజలు, ట్రాక్టర్ యజమానులు మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి -కరీంనగర్ ప్రధాన రహదారి పై తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా శుక్రవారం రాస్తారోకో చేశారు.
yellareddypeta | ఎల్లారెడ్డిపేట మార్చి 30 : పేదరికం ఎదుర్కొంటున్న తమకు అంధుడైన కుమారుడు ఉన్నాడని అతనికి సదరం సర్టిఫికెట్ కూడా ఉందని అయినప్పటికీ కూడా పెన్షన్ మంజూరు కానందున పింఛన్ ఇప్పించాలని బొప్పాపూర్ కు చెందిన �
YELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట, మార్చి 30: గత కొంతకాలంగా ప్రభుత్వ పైలట్ గ్రామం గుండారం లోని పోచమ్మ తండా తాగునీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఉగాది పండుగ రోజు నీళ్లు లేకపోవడంతో పోచమ్మ తండావాసులు డ్రమ్ములు బకెట్లు �
road accident | ఘాట్ రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ ఉండడంతో ఆటో సడన్ బ్రేక్ వేయడంతో టాప్ పై నుండి ఆటో ముందు ఇద్దరు పడిపోయారు. కాగా అదే ఆటో సాయి కృష్ణ పైనుండి వెళ్లడంతో సాయి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.
KTR | రాజన్న సిరిసిల్ల : విద్యతోనే వికాసం.. విజ్ఞానం లభిస్తుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్య ఉంటేనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది ఒక తరగతి గది కాదు.. ఒక విజ్ఞానపు గన
Minister KTR | తెలంగాణలోని తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభిం�