PAC Elections | ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వైసీపీ పక్షానికి ఊపిరి సలపనివ్వడం లేదు. గత 5 నెలలుగా ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్న వైసీపీ కనీసం పీఏసీ చైర్మన్గానైనా అవకాశం వస్తుందని ఊహించారు.
AP High Court | ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు పలు ఆదేశాలను కూడిన ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేసింది.
YCP MLA | ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం యంత్రాల విధ్వంసానికి కారకుడైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
YCP MLA | ఏపీలో అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే దూరం కానున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishnaprasad) రేపు(సోమవారం) తన భవిష్యత్ను ప్రకటిస్తానని వెల్లడి�
Accident | ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎమ్మెల్యేకు తృటిలో ప్రమాదం తప్పింది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vamsi) ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.