Yasin Malik | ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ ఉగ్రవాది యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డిమాండ్ చేసింది. జీవిత ఖైదు విధిస్తూ గత ఏడాది మే నెలలో ట్రయల్ కోర్టు ఇచ్చి�
కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్ ఇప్పుడు పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో భాగం కానున్నారు. ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్కు ఆమె ప్రత్యేక సలహాదారుగా వ్య�
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే ఆరోపణలపై ఎన్ఐఏ అరెస్టు చేసిన జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు యాసిన్ మాలిక్ను అల్ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్తో పోల్చలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. జీవ�
Yasin Malik | సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్ఐఏ తరుఫున వాదించారు. ‘ఒసామా బిన్ లాడెన్ను ఇక్కడ విచారిస్తే, అతడు కూడా తన నేరాన్ని అంగీకరించేందుకు అనుమతించేవారు’ అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదు�
న్యూఢిల్లీ: ఉగ్రవాది యాసిన్ మాలిక్ హాస్పిటల్లో చేరాడు. ఢిల్లీ తీహార్ జైలులో అతను నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని హాస్పిటల్కు తరలించారు. తన కేసును సరైన రీతిలో విచారి�
న్యూఢిల్లీ: తనను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సోదరి, రుబైయా సయీద్ శుక్రవారం గుర్తించింది. జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్తో సహా మరో ముగ్గురు తన
ఉగ్రవాదులకు నిధుల అందజేత(టెర్రర్ ఫండింగ్) కేసులో దోషిగా తేలిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు పడగానే.. ఆయన మద్దతుదారులు జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో ని
ఉగ్రవాదులకు నిధుల అందజేత(టెర్రర్ ఫండింగ్) కేసులో దోషిగా తేలిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, నిషేధిత జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్కు ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు రూ.10 లక�
ఉగ్రవాదులు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో దోషిగా తేలిన యాసిన్ మాలిక్కు పాటియాలా కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెల్లడి కాగానే జమ్మూ కశ్మీర్లోని మైసూమా, �
భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిత కొందరు పాక్ క్రికెటర్లు కూడా భారత్లో జరిగే కొన్ని సంఘటనలపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి వారికి భారత క్�
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. అయితే ఈ కేసులో మే 25వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు. మాలిక్ ఆర్థి�