Widows Diwali | దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలయ్యాయి. ప్రజలంతా రేపటి దీపావళి పండుగకు సంబంధించిన ఏర్పాట్లతో బిజీబిజీగా ఉన్నారు. కొత్త బట్టలు, ఆభరణాల కోసం షాపింగ్, పూజాసామాగ్రి కొనుగోలు లాంటి పనులతో తీరికలేక�
Water Shortage | ఢిల్లీ (Delhi) వాసులను గాలి కాలుష్యంతోపాటు.. నీటి కొరత (Water Shortage) తీవ్ర ఇబ్బంది పెడుతోంది. నగరంలో యమునా నది (Yamuna River) కాలుష్యంతో నురగలు కక్కుతోన్న విషయం తెలిసిందే.
కాలుష్య కాసారంగా మారిన యమున నదిలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ అస్వస్థతకు గురయ్యారు. ఆప్పై నిరసనగా చేపట్టిన ‘యమునా స్నానం’ ఆయనను దవాఖాన పాలు చేసింది. ఒంటిపై దురదలు, శ్వాసలో ఇబ్బంది సమస�
తెలుగు భాష అంటే.. మాకు విపరీతమైన ఇష్టం, ఆసక్తి ఉండేది! అందుకు మొదటి కారణం మా అమ్మ అయితే.. ఆ తరువాత మా తెలుగు సార్లే కారణం! మాకు హైస్కూల్లో భండారు సదాశివరావు సార్ తెలుగు బోధించేవారు. ఆయన ఎంత అద్భుతంగా పాఠం చెప�
హర్యానాలోని వాళ్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి యమునా నది నీటి సరఫరాను బంద్ చేసి బీజేపీ ‘కొత్త కుట్ర’కు తెర లేపింది. ఆప్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు, ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందు�
పంజాబ్, హర్యానా మధ్య నీటి పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. పక్క రాష్ర్టాలతో ఒక్క చుక్క అదనపు నీటిని పంచుకోవడానికి సిద్ధంగా లేమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు.
దేశరాజధాని ఢిల్లీలో (Delhi) యమునా నది (Yamuna river) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వరద (Floods) పోటెత్తడంతో ప్రమాద స్థాయిని (Danger level) మించి ప్రవహిస్తున్నది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ప్ర�
Taj Mahal | దేశంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) యమునా నది (Yamuna River) ఉప్పొంగి ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా ఆగ్రా (Agra) లో నది నీటి మట్టం దాదాపు 500 అడుగులకు చేరుకుంది. దీం
Yamuna River | గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు చోట్ల వరదలు �
Taj Mahal | ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకల్లో వరద నీరు పొంగిపొర్లుతున్నది. యమునా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో గంగ, యమునా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఢిల్లీ, ఉత్తరాఖండ్లో నదీ సమీప ప్రాంతాలు, కాలువల వెంబడి నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ �
భారీ వర్షాలు, యమునా నది ఉగ్రరూపంతో..ఢిల్లీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. విపత్తువేళ ఆప్ సర్కార్కు సాయం చేయాల్సిన కేంద్రం మాటలతో కాలయాపన చేస్తున్నది. ఢిల్లీ సర్కారును నిందిస్తూ బీజేపీ ఢిల్లీ ఎంపీ, మా�