యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు పాతగుట్ట పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20న ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు బుధవారం రాత్రి నృసింహ ఆవిర్భావంతో ముగిశాయి.
పవిత్ర యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థాన పరిధిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వైటీడీఏ దివ్య విడిది (ప్రెసిడెన్సియల్ విల్లా)లో మాంసాహార భోజనం కలకలం రేపింది.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా అలంకార సేవలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం నిత్య పూజల అనంతరం స్వామివారిని శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణావతారం(మురళీకృష్ణ�
ఉదయం వటపత్రశాయిగా, రాత్రి హంస వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగు రోజులుగా ఏకకుండాత్మక, నావాహ్నిక, �
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఉత్తి చేతులు చూపి వెనుదిరిగారు. గంటన్నరకు పైగా స్వామివారి క్షేత్రంలో గడిపిన ముఖ్యమంత్రి స్వామివారి �
పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. మేళతాళాలు, వేద పండితులు, అర్చకులు, పారాయణికుల వేదఘోష, భక్తుల జేజేల నడు�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరిగే అధ్యయనోత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా, పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసంతోపాటు ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీఐపీ దర్శనానికి 3 గంటలు, ధర్మ దర్శన
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ప్రధానాలయంలో బుధవారం ఉదయం సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు.