Yadadri | ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం కోసం రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి భూరి విరాళాన్ని అందించారు. 3 కిలోల బంగారం విలువ చేసే నగదు�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామివారికి సంబంధించిన అధికారిక బ్యాంకు క్యూ ఆర్ కోడ్ను బుధవారం ఆలయ ఈఓ గీత విడుదల చేశారు. స్వామి ప్రధానాలయంలోని విమాన గోపురం బంగారు తాపడానికి ప్రజలు, స్వామి
‘యాదాద్రి’ బంగారు తాపడానికి విరాళాలు రెండ్రోజుల్లోనే 15వేలు సేకరించిన గ్రామస్థులు కిడ్డీబ్యాంక్ డబ్బులు తీసిచ్చిన చిన్నారులు దుగ్గొండి, అక్టోబర్ 24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి
Yadadri | యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ గోపురం బంగారు తాపడం కోసం భక్తులు బంగారం కానుకలు సమర్పించేందుకు ప్రత్యేక హుండీని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు
Yadadri | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ఓ ఐదేళ్ల బాలుడు ముందుకొచ్చాడు. సన్విత్ వీర్ అనే బాలుడు తన చేతికి ఉన్న ఉంగారాన్ని
గోపుర తాపడానికి యథాశక్తి నివేదన విరాళాలిచ్చేవారికి ప్రధానార్చకుల సూచనలు ఆలయ ఖాతాలో జమచేయవచ్చన్న ఈవో సీఎం పిలుపుతో కదులుతున్న సమాజం ఆరు కిలోల బంగారం ప్రకటించిన మేఘా ప్రణీత్గ్రూప్ నరేంద్రకుమార్ 2 కి�
Yadadri | యాదాద్రి గర్భాలయ విమానగోపురానికి బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం విదితమే.
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) 6 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది.
ఇందుకోసం విరాళాల సేకరణ తెలంగాణ ప్రజలు పాలుపంచుకోవాలి గ్రామాలనుంచి రూ.11 వచ్చినా చాలు మా కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం తొలి వితరణ యావత్ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు హైదరాబాద్, అక్టోబర�