యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలు మూడోరోజు బుధవారం కునుల పండువగా కొనసాగాయి. స్వయంభూ నారసింహుడి నిత్యారాధనల అనంతరం ఆలయ మొదటి ప్రాకార మండపంలో తిరుప్పావై గోష్టి నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్యార్చనలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
ప్రేక్షకుల ముందుకు ఈ నెల 21న రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా జిన్నా సక్సెస్ అయితే కుటుంబ సమేతంగా వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారికి మొక్కులు తీర్చుకుం టామని సినీ నటుడు మంచు విష్ణు తె
యాదాద్రి, మార్చి 18 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం పునః ప్రారంభానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21న బాలాలయంలో నిర్వహించే పంచకుండాత్మక పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. బాలాలయ ముఖ మండపం�
పూజా కార్యక్రమాల్లో భక్తులకు అనుమతి లేదు 125 మంది రుత్వికులు, పారాయణీకులతో పూజలు శోభాయాత్రతో ప్రధాన ఆలయంలోకి సువర్ణమూర్తులు 28 నుంచి కొండపైకి బస్సులు సంప్రోక్షణకు శుద్ధి పనులు షురూ.. యాదాద్రికి యాగ సామగ్ర�
పూర్తిస్థాయిలో యోగానందుడి ఆలయాభివృద్ధి పనుల వేగవంతానికి చర్యలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పురోగతిపై ఎమ్మెల్యే కిశోర్, అధికారులతో సమీక్ష అర్వపల్లిలోని చారిత్రక యోగానంద లక్�
యాదాద్రిలో ముమ్మరంగా ఏర్పాట్లు త్వరలో గోపురాలు, మండపాలకు కలశ స్థాపన సిద్ధమవుతున్న క్యూకాంప్లెక్స్లు గ్యాస్ ప్లాంటుకు వర్టికల్ గార్డెన్ ఏర్పాటు క్యూ కాంప్లెక్స్లో మరుగుదొడ్ల నిర్మాణం వరద నీటి తర