ముఖ్యమంత్రి కేసీఆర్ను దేశ ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్టు నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ చెప్పారు. చేతివృత్తులకు లక్ష ఆర్థిక సహాయం చేస్తామని రాష్ట్ర మంత్రి మండలి ని�
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి బుధవారం నిత్యోత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు.
యాదగిరీశుడి ఆలయ పునర్నిర్మాణం అనంతరం గతంతో పోలిస్తే భక్తుల రాక భారీగా పెరగ్గా, అందుకు అనుగుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
యాదాద్రి, ఆగస్టు 26 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు నిత్యరాధనలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన, నిజాభిషేకాలతో నిత�
యాదాద్రి, మార్చి 28 : ఉదయం 11.55 గంటలకు దివ్య విమానగోపురంపై ప్రతిష్ఠించిన మహా సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సంప్రోక్షణ చేసి ఆలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి కుటుంబ సమేతంగా చాపర్పై బయల�
యాదాద్రి/మెహిదీపట్నం, జనవరి 17: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట�
ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక 48 శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడ�
యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులతో బాలాలయ సముదాయాలు, మొక్కు పూజలతో మండపాలు కిక్కిరిసిపోయాయి. వరుస సెలవులు కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన �
తెలంగాణలోనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఫేమస్. ఇక్కడికి నిత్యం చాలామంది భక్తులు వస్తుంటారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా తెలంగాణ సర్కారు ఇటీవలే తీ�
జనవరి 13 నుంచి 18 వరకు యాదాద్రి, డిసెంబర్ 23 : యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి అధ్యయనోత్సవాలను జనవరి 13 నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత గురువారం ఒక ప్రకటనలో త
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
160 గ్రాముల బంగారం తొమ్మిది రోజుల్లో అందిన విరాళాలు యాదాద్రి, డిసెంబర్ 7: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు రూ.1,37,62,059 విరాళాలు స్వామివారి ఖాతాలో జమ అయినట్�