పౌరాణిక నాటకాలంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు సురభి నాటక సమాజం.. సెట్టింగ్లు, ట్రిక్స్, ఆహార్యంతో ప్రేక్షకులను నాటకం ఆసాంతం కదలకుండా కట్టిపడేస్తారు సురభి కళాకారులు. సినిమాల్లో వేసే సెట్టింగ్లతో
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
పరిగి నియోజకవర్గ ప్రజల తరఫున విరాళం ప్రకటన త్వరలో అందజేస్తామన్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, అక్టోబర్ 29: యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా పరి�
యాదాద్రి, సెప్టెంబర్ 3: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వేద ఆశీర్వచనం సాధారణ భక్తులకు సైతం దక్కనున్నది. గతంలో వీవీఐపీలకు మాత్రమే పరిమితమైన ఈ ఆశీర్వచనం ఇకపై భక్తులకు కూడా అందించనున్నారు. ఇందుకోసం �
యాదాద్రి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి చక్రతీర్థ స్నానం, మహాపూర్ణాహుతిని వైభవంగా నిర