పౌరాణిక నాటకాలంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు సురభి నాటక సమాజం.. సెట్టింగ్లు, ట్రిక్స్, ఆహార్యంతో ప్రేక్షకులను నాటకం ఆసాంతం కదలకుండా కట్టిపడేస్తారు సురభి కళాకారులు. సినిమాల్లో వేసే సెట్టింగ్లతో వీరు నాటకాలు ప్రదర్శిస్తారు. ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పాటు కలిగే సెట్టింగ్లు ఉంటాయి. ఇప్పుడు వారికి తెలంగాణ సర్కారు గురుతర బాధ్యతను అప్పగించింది.. యాదాద్రి నరసింహుడి చరిత్రను ప్రజలకు కళ్లకుకట్టేలా నాటకాన్ని ప్రదర్శించాలని కోరింది. మరి ఆ వివరాలేంటో ఈ కింది వీడియోలో చూడండి..