Ashwin: వరల్ట్ టెస్ట్ చాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ మ్యాచుల్లో అతను 188 వికెట్లు తన ఖాతాలో వేస
సొంతగడ్డపై భారత్కు భంగపాటు ఎదురైంది. పెట్టని కోటలాంటి పిచ్లపై ప్రత్యర్థి చేతిలో అనూహ్య ఓటమి పలుకరించింది. వరుణుడి అంతరాయం మధ్య సాగిన బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ చేతిలో టీమ్ఇండియా భారీ ఓటమి చవిచూ
Joe Root: ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కొత్త రికార్డు సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ మ్యాచుల్లో 5వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్గా కూడా కొత్త రికార్డు క్ర�
ICC : టెస్టు మ్యాచ్ అనగానే ఐదు రోజుల ఆట అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. అయితే.. ఈసారి వాళ్ల సమాధానం తప్పు కానుంది. అవును.. శ్రీలంక(Srilanka), న్యూజిలాండ్(Newzealand) జట్ల మధ్య ఆరు రోజుల టెస్టు జరుగనుంది.
భారత్ సొంతగడ్డపై బెబ్బులిలా గర్జించింది. సీనియర్ల గైర్హాజరీలో ఏ మాత్రం తొణకని, బెణకని టీమ్ఇండియా..ఇంగ్లండ్ భరతం పట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారీ విజయం ఖా
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భారత్ నంబర్వన్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. ఆదివారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా 64.58 పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిష్టించింది.
WTC Points Table | ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించిన భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా ఏడు మ్యాచ్లు ఆడిన భారత్.. నాలుగు గెలిచి రెండింట్ల�
WTC Points Table: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. తాజా పాయింట్ల పట్టికలో ఇండియా రెండో స్థానంలో ఉంది. విండీస్తో డ్రా వల్ల ఇండియా విన్నింగ్ పర్సంటేజ్ తగ్గింది.
IND vs WI | గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లలో రన్నరప్తో సరిపెట్టుకున్న టీమ్ఇండియా.. 2023-25 సర్కిల్ ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి వెస్టిండీస్తో రోహిత్ సే�
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సర్కిల్ ప్రారంభించేందుకు టీమ్ఇండియా కసరత్తులు షురూ చేసింది. ఈ నెల 12 నుంచి వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా..
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన టీమ్ఇండియా.. కొత్త డబ్ల్యూటీసీ సర్కిల్ని వచ్చే నెలలో ప్రారంభించనుంది. భారత జట్టు జూలై-ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా టీమ్
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో పరాజయం పాలైన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్ఇండియాకు భారీ జరిమానా పడింది.
WTC-2023 Final | వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ - 2023 ఫైనల్ మ్యాచ్కు అంపైర్లుగా, రిఫరీగా వ్యవహరించే అధికారుల పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటన చేసింది.