Dasyam Vinay Bhaskar | దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తుందని, నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి విపరీతమైన పని భారం, ఒత్తిడి పెంచి కార్మికుల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మార్చిందని బీఆర్�
మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతున్న సీఎం రేవంత్, రాష్ట్రంలో పనిగంటలను 8 నుంచి 10కి పెంచుతూ జీవో జారీ చేయడం దేనికి సంకేతమో ప్రజలకు వివరించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు �
కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వీ ర్యం చేస్తున్నాయని, వాటి మెడలు వంచి ఉద్యమాలతో హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొం డ జిల్లా అధ్యక్షుడు దాస�
జీవితాంతం కార్మికుల హక్కులు, వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతిగా నిలిచిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు మనమందరం కంకణబ�
మేడే సందర్భంగా కార్మికలోకం కదం తొక్కింది. ఊరూరా ర్యాలీలు తీసి జెండావిష్కరణలు చేసింది. బీఆర్ఎస్వీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజాసంఘాలు, వివిధ పార్టీల న�
కార్మికుల హక్కుల కోసం పోరాడుతానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మేడే సందర్భంగా లష్కర్ బజార్ వద్ద హమాలీలు, ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో గురువారం న
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం కర్షకులు, కార్మికులు సమ్మెకు దిగారు.