పారిస్ : అదృష్టం తలుపుతట్టినా దురదృష్టం వెంటాడితే వారిని ఎవరూ బాగుచేయలేరు. కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ రూ 190 కోట్ల లాటరీని గెలుపొందినా డ్రాకు ముందే వాషింగ్ మెషీన్లో టికెట్ పాడైపోవడంతో కోరివచ�
జగిత్యాల| జిల్లాలోని వెల్దుర్తిలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. జగిత్తాల రూరల్ మండలంలోని వెల్దుర్తిలో ఉన్న ఓ మురుగకాలువలో వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమ�
మెట్రో స్టేషన్| ఏమైందో ఏమో ఓ యువతి మెట్రో స్టేషన్ పైనుంచి దూకడానికి ప్రయత్నించింది. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. వారిని చూసిన ఆమె దూకేస్తానని బెదిరించింది. అయితే ఆమెను చిన్నగా మాటల్లోకి దించారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కొనసాగుతుండగా 24 ఏండ్ల మహిళ హనుమాన్ చాలీసా చదివారు. దవాఖానాలోని న్యూరోసర్జరీ విభాగంలో వైద్యులు మూడున్నర గంట�
హైదరాబాద్, జూలై : దాంపత్య రహస్యాలు వెల్లడించేవారిలో మహిళలే ముందు వరుసలో ఉన్నారు. ఈ విషయం ఓ అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరన�
అంతా పేదలే. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలే. పరిస్థితులను లాక్ డౌన్ మరింత కుదేలు చేసింది. అయినా, వెనుకడుగు వేయలేదు. తమకు తెలిసిన పనిలో నైపుణ్యం సాధిస్తే, అదే ఉపాధి చూపుతుందని నమ్మారు. అనుకున్నది సాధి�
న్యూఢిల్లీ : ప్రియుడి సాయంతో 2011లో భర్తను హత్య చేసిన మహిళను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితురాలిని శకుంతల (28)గా గుర్తించారు. 18 ఏండ్ల వయసులో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శకుంతలక
అహ్మదాబాద్ : వరకట్నవేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను లోబరుచుకుని పెండ్లి పేరుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ఉదంతం అహ్మదాబాద్లో వెలుగు�
మాస్కో: ఎత్తైన కొండ అంచున ఏర్పాటు చేసిన ఉయ్యాలలో ఇద్దరు మహిళలు ఊగుతుండగా గొలుసులు ఊడాయి. దీంతో వారిద్దరూ కొండ అంచు నుంచి కింద పడిపోయారు. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. రష్యాలోని డాగేస్టాన్�
చెన్నై : గతంలో ఒకే విద్యాసంస్ధలో పనిచేసినప్పుడు వారిద్దరి మధ్యా ఏర్పడ్డ పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. ఇద్దరూ రోజూ రహస్యంగా కలుస్తున్నా ప్రియుడు వేరొక మహిళతో సంబంధం నెరుపుతున్�
న్యూఢిల్లీ : అభ్యంతరకర వీడియో రూపొందించి వ్యాపారిని రూ కోటి ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడిన 29 ఏండ్ల మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు �
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ క్యాబినెట్లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం లభించింది. మీనాక్షి లేఖి బీజ
ప్రాణం మీదికి| నగరంలోని కూకట్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి బట్టలు కొనడానికి వెళ్లిన యువతి కానరాని లోకాలకు చేరుకున్నది. మరో వారం రోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన యువతి భవనం పెచ్చులూడి తలపై పడటం�