హైదరాబాద్, జూలై : దాంపత్య రహస్యాలు వెల్లడించేవారిలో మహిళలే ముందు వరుసలో ఉన్నారు. ఈ విషయం ఓ అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరన�
అంతా పేదలే. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలే. పరిస్థితులను లాక్ డౌన్ మరింత కుదేలు చేసింది. అయినా, వెనుకడుగు వేయలేదు. తమకు తెలిసిన పనిలో నైపుణ్యం సాధిస్తే, అదే ఉపాధి చూపుతుందని నమ్మారు. అనుకున్నది సాధి�
న్యూఢిల్లీ : ప్రియుడి సాయంతో 2011లో భర్తను హత్య చేసిన మహిళను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితురాలిని శకుంతల (28)గా గుర్తించారు. 18 ఏండ్ల వయసులో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శకుంతలక
అహ్మదాబాద్ : వరకట్నవేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను లోబరుచుకుని పెండ్లి పేరుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ఉదంతం అహ్మదాబాద్లో వెలుగు�
మాస్కో: ఎత్తైన కొండ అంచున ఏర్పాటు చేసిన ఉయ్యాలలో ఇద్దరు మహిళలు ఊగుతుండగా గొలుసులు ఊడాయి. దీంతో వారిద్దరూ కొండ అంచు నుంచి కింద పడిపోయారు. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. రష్యాలోని డాగేస్టాన్�
చెన్నై : గతంలో ఒకే విద్యాసంస్ధలో పనిచేసినప్పుడు వారిద్దరి మధ్యా ఏర్పడ్డ పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. ఇద్దరూ రోజూ రహస్యంగా కలుస్తున్నా ప్రియుడు వేరొక మహిళతో సంబంధం నెరుపుతున్�
న్యూఢిల్లీ : అభ్యంతరకర వీడియో రూపొందించి వ్యాపారిని రూ కోటి ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడిన 29 ఏండ్ల మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు �
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ క్యాబినెట్లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం లభించింది. మీనాక్షి లేఖి బీజ
ప్రాణం మీదికి| నగరంలోని కూకట్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి బట్టలు కొనడానికి వెళ్లిన యువతి కానరాని లోకాలకు చేరుకున్నది. మరో వారం రోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన యువతి భవనం పెచ్చులూడి తలపై పడటం�
ఒక మంచి సంకల్పాన్ని మాటల్లో చెప్పడం కంటే, కళ్లకు కట్టినట్లు చూపిస్తేనే ప్రభావవంతంగా ఉంటుంది. దానికి చక్కని ఉదాహరణ ‘ఊంబ్ (డబ్ల్యూ.ఓ.ఎమ్.బి- ఉమెన్ ఆఫ్ మై బిలియన్ )’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్. త్వరలో జరగను
మహిళలు| టియాలా సమీపంలోని గ్రామానికి చెందిన చంచల్, సోనియా గత నెల 20న ఓ శునకాన్ని తమ బండికి కట్టుకున్నారు. పట్టణంలోని వీధుల్లో కలియదిరిగారు. దీంతో అది తీవ్రంగా గాయపడింది. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యి�
బెంగళూర్ : ఫేస్బుక్ ద్వారా పరిచయమైన 17 ఏండ్ల బాలుడిని బెంగళూర్కు చెందిన యువతి (20) పెండ్లి చేసుకోవడం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో యువతిపై బాల్య వివాహ చట్టం కింద పోలీసులు కేస
ఆర్థికమంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాశమంత పెంచారని ఆర్థికమంత్రి టీ హరీశ్రావు తెలిపారు. మహిళా సాధికారత, రక్షణ విషయంలో రాష్ర్టాన్న�