‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’.. మహిళలు గౌరవింపబడే చోట దేవతలు కొలువై ఉంటారన్నది మన సంస్కతి చెప్పిన మాట. ఇది తెలంగాణలో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నది.
భరోసా కేంద్రాలు మహిళలకు అండగా ఉంటాయని డీజీపీ డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనరేట్ కోసం కొత్తపల్లి వద్ద భరోసా కేంద్ర నూతన భవనాన్ని శ�
గృహ హింస కేసులను పరిషరించడంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ గణనీయ పురోగతి సాధించిందని రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయెల్ తెలిపారు.
హోటళ్లకు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ పేర్కొన్నారు. సోమవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఓయో, ట్రిబో, ఫ్యాబ్ హోటళ్ల నిర్వాహకులతో స�
అపరిచిత వ్యక్తులతో అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి బెదిరింపులకి భయపడవద్దని కరీంనగర్ కమిషనరేట్ షీ టీం పోలీసులు సూచించారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు పోలీస్లను సంప్రదించాలని, షీ టీం నంబర్ 8712670759 ఫోన్�
ADG Shikha Goel | రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రవేశపెట్టిన టీ సేఫ్ (ట్రావెల్ సేఫ్) యాప్ ద్వారా ఒంటరిగా ప్రయాణించే మహిళలకు మరింత మెరుగైన రక్షణను కల్పిస్తున్నామని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ తెలిపా
రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమా రాజేశ్వరిని నియమించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం రెమా రాజేశ్వరి రామగుండం పోలిస్ కమిషనర్గా ఉన్నారు. ఈ బాధ్యతల�
బయట షరీఫ్ శంకరయ్యలుగా బిల్డప్ ఇస్తూ.. తమను ఎవ్వరూ చూడడం లేదని రద్దీ ప్రాంతాల్లో మహిళలతో వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిపై షీటీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ తదితర రద్దీ ప్ర�
తెలంగాణలో ఆకతాయిల ఆటకట్టించేందుకు మహిళలకు, విద్యార్థినులకు భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో పోలీసు శాఖ తీసుకొచ్చిన ‘ఉమెన్ సేఫ్టీ వింగ్' సత్ఫలితాన్నిస్తున్నది. 2014 అక్టోబర్లో ప్రారంభమైన ఈ విభాగం ద
జూలై 1 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్-9’ ద్వారా 2,617 మంది చిన్నారులను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసినట్టు ఉమెన్సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయల్ తెలిపారు.
లైంగికదాడి కేసులు, పోక్సో నేరాలను నిరూపించేందుకు పక్కా ఆధారాలు ఉండాలని, వాటితోనే కోర్టులో శిక్ష ఖరారు అవుతుందని, ఆ మేరకు అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఉమెన్ సేఫ్ట�
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): లక్డీకపూల్లోని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కార్యాలయాన్ని బుధవారం అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ సిబ్బంది సందర్శించారు. అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ చీ