రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి కలియుగ దుశ్శాసనుడని, గౌరవ సభను కౌరవ సభగా మార్చిన ఘనత ఆయనకే దక్కిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో, మేడ్చల్-మల�
తెలంగాణ శాసనసభ చరిత్రలో నిన్నటి సోమవారం ఓ చీకటి రోజు. ప్రజాస్వామ్యం విపత్కర వికృత క్రీడగా మారిన దుర్దినం. గౌరవసభా ప్రాంగణం కౌరవసభగా మారిన వైపరీత్యం. మహిళా సభ్యులపై కనీవినీ ఎరుగని రీతిలో అరాచకం. ఆడబిడ్డల �
BRS | అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించింది. మహిళా ప్రతినిధుల పట్ల ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చ�
ప్రజాప్రతినిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా..
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి, పోలీసు రాజ్యం నడుపుతున్నావా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.