సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల్లో రెస్క్యూలో మహిళా ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సత్తా చాటాలని సీఎండీ ఎన్.బలరాం పిలుపునిచ్చారు. 136 ఏళ్ల సంస్థ చరిత్రలో రెస్క్యూలో తర్ఫీదు పొందిన మహిళా జట్టును ఆయన శనివా�
Maternity Leave | మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెలవులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 120 మెటర్నిటీ లీవ్స్ ఇస్తుండగా.. వాటిని 180 రోజులకు పెంచింది. ఈ మేరకు సోమవారం నాడ�
మహిళా ఉద్యోగులకు ప్రైవేట్ సెక్టార్ పట్టం కడుతున్నది. గత ఆరేళ్లలో వివిధ రంగాల్లో.. ఆడవాళ్ల భాగస్వామ్యం ఆరు శాతం పెరిగింది. మహిళా నియామకాలు 2019లో 26 శాతం ఉండగా.. 2024లో 32 శాతానికి పెరిగినట్లు టాలెంట్ సొల్యూషన్�
వేసవి సెలవులు అమ్మలకు కంటి మీద కునుకును దూరం చేస్తున్నాయి. పిల్లలు ఇంటిపట్టున ఉంటే తల్లులకు సంతోషమే! అయితే, మారిన కాలమాన పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు.
మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్బాబు హెచ్చరించారు. మహిళలను వేధించి పట్టుబడే వారి ప్రవర్తనపై ఆరు నెలల పాటు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామంటూ.. ఇందుకు సంబంధించిన ‘మహిళా సం�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 18,432 మంది సిబ్బంది పనిచేస్తుండగా అందులో 11.5 శాతం మంది మహిళా సిబ్బంది ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఒక పక్క ఉద్యోగంలో అధికారిగా,
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీవో భవన్లో మహిళా ఉద్యోగులకు శనివారం వివిధ పోటీలు నిర్వహించారు.
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ మహిళలకు నూతన కానుక ప్రకటించింది. రూ.40కే రాఖీని రాష్ట్రంలోని అన్ని కార్గో సర్వీస్ సెంటర్లకు పంపిస్తామని కార్గో జోనల్ డిప్యూటీ సీటీఎం మధుసూదన్ తెలిపారు.