ముంబై, కర్జత్ రైలు పట్టాల పకన ఓ సూట్కేస్లో యువతి మృతదేహం లభ్యం కాగా, పోలీసులు ఈ మిస్టరీని 25రోజుల్లోనే ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన వీ విజయకుమార్ వెంకటేశ్, టీ యశస్విని రాజా, ధనలక్ష్మ�
వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యం కావడంతో కంగుతిన్నారు. నిజామాబాద్ రూరల్ ఠాణా పరిధిలోని బైపాస్ రోడ్లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.
Jagtial | ఆస్తుల కోసం ఆమెను తల్లిలా ఆదరించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన ఆమెను తాకేందుకు నిరాకరించారు. రోడ్డుపైనే మృతదేహాన్ని వదిలేసి మానవత్వం లేకుండా ప్రవర్తించారు.
బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువతి మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టిన ఉదంతం వయాలికావల్లోని ఒక అపార్ట్మెంట్లో వెలుగు చూసింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని చేసిన ఫిర్యాదుతో ఈ దారుణ�
Suryapeta | తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేస్తారు. కానీ చివరికి అలాంటి తల్లిదండ్రులని పట్టించుకోని దీన స్థితి నెలకొంది. బంగారం, డబ్బుల కోసం చివరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు నిర�
Suicide | న్యూఢిల్లీ : ఓ మహిళ వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కుమార్తెను ఎలాంటి బాధలకు గురి చేయొద్దని కోరుతూ ఆమె తన చేతిపై రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన దక�
తిరుపతి : ఓ సైకో భర్త తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. పెళ్లైన ఐదు నెలలకే చిత్రహింసలకు గురి చేశాడు. అమ్మాయిలను వేధించడం అలవాటుగా మారిన అతనికి.. భార్యను కూడా వేధిస్తూ పైశాచిక ఆనందం పొంద
డెంకాడ మండలం దయాల్నగర్-బేతనపల్లి మధ్య మృతదేహం పడిఉన్నది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని...
Woman Dead Body | అత్తాపూర్ పరిధిలోని చింతల్మెట్లో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద మృతి చెందింది. అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్ నుంచి దుర్వాసన రావడాన్ని స
Nallagonda | తాళం వేసిని ఓ ఇంట్లో మహిళ మృతదేహం లభ్యమైంది. మిర్యాలగూడ అశోక్నగర్లోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకుని తలుపు�