వరుస దోపిడీలకు పాల్పడుతున్న పరిగి తుంకులగడ్డకు చెందిన కావలి అనంతమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పరిగి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.
నిర్మాణాలు కొనసాగుతున్న భవనాల వద్ద నుంచి సెంట్రింగ్ డబ్బా దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలను శుక్రవారం అమీన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.
డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న మహిళను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి 2.06గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్�
ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కంబోడియా సైబర్క్రైమ్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ముంబైలోని చెంబూర్లో ప్రియాంక శివకుమార్ సిద్దూను అదుపులోకి తీసుకున్నట్టు సైబర్ డీజీ శిఖాగోయె�
పట్టణంలోని చెంచుకాలనీలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న గుర్రాల అనితను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మందమర్రి పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో బెల్�
ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్- వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను టా�
టీవీ చానల్ యాంకర్పై మోజు పెంచుకొని, ఓ మహిళ అతడిని కిడ్నాప్ చేయించిన ఘటన కలకలం రేపింది. వారి చెరనుంచి బయటపడిన యాంకర్ ఫిర్యాదుతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొన్నారు.
బంగారం షాపుల్లో సేల్స్మెన్ల దృష్టి మరల్చి ఆభరణాలను అపహరిస్తున్న కేసులో మహిళను సరూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ. 12 లక్షల విలువైన 190 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నా
నిజామాబాద్ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కుమార్తెను తన ప్రియుడితో కలిసి ఓ తల్లి చంపేసింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ శివారులో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన ద�