నవ మాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచి, ఉన్న ఆస్తిని తెగనమ్మి రెండంతస్తుల భవనం నిర్మించి కొడుకుకు కట్టబెడితే కన్న పేగు బంధాన్ని మరిచి కన్నతల్లిని ఓ కుమారుడు చిత్రహింసలు పాలు చేసిన అమానవీయ సంఘటన సూర్యాపే�
Bihar : చేతబడి, మంత్రాలు చేస్తోందనే ఉద్దేశంతో ఒక మహిళను దారుణంగా కొట్టి చంపారు. అంతేకాదు.. మరో ఇద్దరు మహిళలపైనా దాడి చేశారు. మృతురాలిని కిరణ్ దేవి (35)గా గుర్తించారు. ఈ ఘటన బిహార్లోని నవాడా జిల్లాలో జరిగింది.
Mob Kills Woman | భార్యాభర్తలు చేతబడి చేస్తున్నట్లు గ్రామస్తులు అనుమానించారు. వారి ఇంట్లోకి చొరబడి ఆయుధాలతో దాడి చేశారు. మహిళ మరణించగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశా�
బీహార్లో కొందరి అనుమానం ఒక కుటుంబంలోని ఐదుగురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. గ్రామంలో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఓ కుటుంబంపై దాడి చేసిన ఒక మూక వారిని సజీవ దహనం చేసింది.
villagers kill, burn 5 of family | క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఒక కుంటుంబంలోని ఐదుగురు వ్యక్తులను గ్రామస్తులు కొట్టిచంపారు. ఆ తర్వాత వారిని దహనం చేశారు. ప్రాణాలతో బయటపడిన ఒక పిల్లవాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
old man killed | చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్తులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. అక్కడకు చేరుకున్న పోలీసులపై కూడా వారు దాడి చేశారు. ఒక పోలీస్ అధికారి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశ�
JVV Ramesh | సమాజం ఆధునికంగా ముందుకు పోతుంటే ప్రజలు మానసిక, శారీరక సమస్యలకు పరిష్కారంగా భాణమతి, చేతబడి వంటివి నమ్ముతూ మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు సంపతి రమేష్ అన్నారు.
క్షుద్ర పూజలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న తండ్రి, కొడుకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ డీసీపీ బారి నిందితుల అరెస్ట
Crime News | పల్లెటూళ్లలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని నమ్మి కొందరు క్రూర చర్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా జార్ఖండ్లో వెలుగు చూసింది. గుమ్లా గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను