Kalyani Priyadarshan | 'కొత్త లోక' సినిమాతో ఆల్టైం బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రముఖ మలయాళ నటి, 'హలో' చిత్రం ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో సందడ�
వింబుల్డన్లో మరో సంచలనం! స్వియాటెక్, రిబకినా వంటి అగ్రశ్రేణి ప్లేయర్ల నిష్క్రమణ అనంతరం ఈ టోర్నీలో టాప్సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)కూ షాక్ తప్పలేదు.
డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో దూసుకెళ్తోంది. ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలినా ప్లిస్కోవాకు చెక్ పెట్టి మూడో రౌండ్లో అడుగు పెట్టింది.
నాలుగేండ్ల తర్వాత వింబుల్డన్ గ్రాండ్స్లామ్లో రీఎంట్రీ ఇచ్చిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్కు షాక్ తగిలింది. తను తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టగా.. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ మిరా ఆ�
Serena Williams: నాలుగేళ్ల తర్వాత మళ్లీ వింబుల్డన్ సింగిల్స్ ఆడిన సెరీనా విలియమ్స్ తన రౌండ్ మ్యాచ్లో ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియా ప్లేయర్ మాయా జాయింట్ చేతిలో 6-3, 6-7 (6), 6-3 స్కోరు తేడాతో పరాజయాన్ని చవిచూస�
Wimbledon: ఈ యేటి వింబుల్డన్ టెన్నిస్ విజేతలకు ప్రైజ్మనీ పెంచేశారు. సింగిల్స్ విజేతకు 48 లక్షల డాలర్ల ప్రైజ్మనీ దక్కనున్నది. అంటే ఇది దాదాపు 40 కోట్ల ఉంటుంది. ప్రైజ్మనీ పెంచాలని ఇటీవల ఆటగాళ్ల�
Wimbledon : టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఒకటైన వింబుల్డన్(Wimbledon)లో నవశకం మొదలవ్వనుంది. యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్లో అమలులో ఉన్న వీడియో రివ్యూ వ్యవస్థ(Video Review System) ఈ టోర్నమెంట్లోనూ రాబోతోంది.