India advisory | పశ్చిమాసియా (West Asia) లో ఇజ్రాయెల్, ఇరాన్ (Israel, Iran) మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. దాంతో భారత ప్రభుత్వం (Indian Govt) అప్రమత్తమైంది. ఇరాన్కు ప్రయాణాలు మానుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే దే
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో కదలాడాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం, క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో సూచీలు తీవ్ర ఆటుపోట్లకు
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు దేశీయ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోవడంతో 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి రోజు కూడా నష్టాలనే చవిచూశాయి �
Sri Lanka : ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాకు శ్రీలంక షాకిచ్చింది. తమ దేశానికి చెందిన రెండు యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అంగీకరించాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
Iranian strikes | ఇరాన్ (Iran) కు.. ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) బలగాలకు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్పై విరుచుకుపడుతుండటంతో.. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఒమన్ తీరం (Oman Coast) లో�
Hormuz Strait | అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇ