Wayanad | తమిళ నటుడు ధనుష్ పెద్ద మనసు చాటుకున్నాడు. వయనాడ్ బాధితులకు ధనుష్ భారీ విరాళాన్ని ప్రకటించారు. రళ (Kerala) రాష్ట్రం వయనాడ్లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గు
Megastar Chiranjeevi - Ram Charan | ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు అన్న విషయం తెలిసిందే. తాజాగా కేరళలోని వయనాడ్ బాధితులను ఆదుకొని తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్లో చో�
కేరళలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించిన క్రమంలో బీజేపీ సీనియర్ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలో జరుగుతున్న గోహత్యల కారణంగానే ఇది జరిగిందని రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీని�
Wayanad Landslide | కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad district) జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 350కి పైగా మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికి తీశాయి. మరో 250 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. దాంతో వార
Wayanad landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విలయం నుంచి తప్పించుకునేందుకు కొందరు గిరిజనులు వయనాడ్ కొండపైకి ఎక్కారు. గుహలో త�
వయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ విశ్రాంత శాస్త్రవేత్త సోమన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ విపత్తులో ఎక్కువగా నష్టం జరిగిన ముండక్కై, చూరల్మ
Wayanad Landslides: వయనాడ్లో నాలుగో రోజు సెర్చ్ ఆపరేషన్లో.. చూరమాలాలోని పడవెట్టికున్న గ్రామంలో ఓ ఇంటి శిథిలాల కింద నలుగుర్ని సజీవంగా గుర్తించారు. ఆ నలుగురిలో ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. �
Wayanad Landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 160 మందికి పైగా మరణించిన ప్రకృతి విలయంపై రాజకీయ దుమారం చెలరేగుతున్నది. బీజేపీ నేత వీ మురళీధరన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరయి విజయన్ ప్రభుత�
Gautam Adani | కేరళ వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త �
Wayanad landslides | ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ స�
Wayanad landslides: వయనాడ్లో విలయానికి కారణం అధిక వర్షమే అని అంచనా వేస్తున్నారు. కేవలం 48 గంటల్లో కొండచరియలు కొట్టుకువచ్చిన ప్రాంతంలో సుమారు 572 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం మృతుల సంఖ్య 152�
Kerala landslides | కేరళపై ప్రకృతి పగ పట్టినట్టు కనిపిస్తున్నది. ప్రకృతి ప్రకోపంతో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలతో రాష్ట్రం ప్రతి ఏటా విలవిలలాడుతున్నది. కేరళలో ప్రతి ఏడాదీ ఈ తీరు సర్వసాధారణంగ�