పొట్ట కూటి కోసం పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వయనాడ్కు ఏటా వందలాది మంది వలస కూలీలు పనుల కోసం వస్తుంటారు. ఇక్కడి తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పని చేసి.. ఆ వచ్చే కొద్ది డబ్బును సొంత గ్రామాలకు పంపిస్తారు.
వయనాడ్పై ప్రకృతి ప్రకోపం అక్కడి స్థానికులకు చావు, బతుకులను ఒక్కటిగా చేసింది. మంగళవారం తెల్లవారుజామున విరిగిపడ్డ కొండచరియలు , బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు.
నిశిరాతిరిలో విరుచుకుపడ్డ కొండచరియల ధాటికి ముండకై గ్రామమంతా బురదమయమైంది. బురదతో కూడిన ఈ వరద ప్రవాహంలో పదుల మంది కొట్టుకుపోయారు. అలా కొట్టుకుపోయిన ఓ వ్యక్తి కొంతదూరం తర్వాత బండరాళ్ల మధ్య అనూహ్య స్థితిల�
Wayanad Landslides | వయనాడ్ ఘటన నేపథ్యంలో కేరళ సర్కారు ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఘటనలో మృతుల సంఖ్య 70 దాటిందని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
Landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది.