కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలకు జలకళ వచ్చింది. జాఫర్ఖాన్పేటలో నాగుల మల్యాల రవీందర్, ఈరవేన లక్ష్మమ్మ ఇంటి గోడలు కూలిపోయాయి.
విశ్వనగరం చినుకుపడితే చిగురుటాకులా వణికిపోతున్నది. మోస్తరు వర్షం కురిసినా కాలనీలు, రహదారులు జలమయమవుతున్నాయి. గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న కాలనీలన్నీ చెరువులను తలపి�
గ్రేటర్ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైన వాన..రాత్రి వరకు పడుతూనే ఉంది. భారీ వర్షానికి నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
Jal Samadhi Protest | ప్రభుత్వ స్కూల్ వద్ద చాలా రోజులుగా వర్షం నీరు నిలిచి ఉన్నది. మూడగుల లోతున్న ఆ నీరు మురికిగా మారింది. దీంతో స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సామాజిక కార్యకర్త ‘జల సమాధి�
Heavy Rain | ఢిల్లీ (Delhi) లో కుంభవృష్టి (Heavy rain) కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలువడంతో చెరువులను తలపిస్తున్నాయి.
Mumbai Rains: ఇవాళ ఉదయం ముంబై సిటీలో భీకరంగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్లపై కూడా నీళ్లు నిలిచాయి. రోడ్డు, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
Hyderabad Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై భారీగా వాన నీరు నిలిచిపోయింది. దాంతో వాహనదా�
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) వర్షం దంచికొట్టింది. సోమవారం తెల్లవారుజామున మొదలైన వాన ఉదయం 7 గంటలవ వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో వర్షపు నీరు ముంబై మహానగరాన్ని ముంచెత్తింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Ayodhya: అయోధ్యలోని కొత్తగా నిర్మించిన రామ్పాథ్ రోడ్లు కొద్ది పాటి వర్షానికే జలమయం అయ్యాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ ఘటన పట్ల యూపీ సర్కారు సీరియస్ అయ్యింది. ఆరుగురు అధికారులను సస్పెండ్ చే�
BJP Councillor Rows Boat | దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై నిండిన నీటిలో బీజేపీ నేత బోటు నడిపారు.
తెలంగాణవ్యాప్తంగా ఈ ఏడాది 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా తీవ్రమైన నీటిఎద్దడి ఎదురవుతున్నది. భూగర్భ జలాలు దారుణ స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భ జలశాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేసింది.