Women Slip On Top Of Waterfall | జలపాతంపైన ఉన్న రాళ్లపై ఆరుగురు మహిళలు ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఎగువ నుంచి నీటి ఉధృతి పెరిగింది. దీంతో ఆ మహిళలు అక్కడ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ముగ్గురు జారి నీటిలో పడ్డారు.
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలోని దూసపాటిలోద్ది (విఫాల్స్) జలపాతంలో మునిగి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బండారు అభినవ్ (19) స్నేహితులతో కలిసి శన�
జాలువారుతున్న జలధారలు. షవర్ను తలపించే మాదిరిగా నీటి తుంపరలు. చూసేకొద్దీ చూడాలనిపించే జలసవ్వడులు, తనివితీరని దృశ్యాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం హనుమాన్ ఆలయ సమీపంలోని రథంగుట్టపై నుంచి
Waterfall: లోనావాలా జలపాతంలోకి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
జలపాతాల కోసం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు తమ లేత వీపులపై పుస్తకాల భారం మోయలేనిలేగదూడల కళ్లల్లోకి చూస్తే చాలు
అయ్యో&అంతలా ఉన్న ఆ గంధపుచెక్కను ఇంతలా అరగ దీశారేం?అది ఈ పేదింటికి మంచి పెద్ద కొడుకండీ
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం వదలడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పలు చోట్ల లోతట
Girl Jumps Into Waterfall | మొబైల్ ఫోన్ను అతిగా వాడటంపై ఒక బాలికను ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఈ నేపథ్యంలో ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకుంది. జలపాతంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది (Girl Jumps Into Waterfall). అయితే అదృష్టవశాత్తు ఆమె
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గుట్టలపై నుంచి జాలువారుతున్నది. ఈ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుం�
ఛత్తీస్గఢ్ రాష్ట్రంతోపాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయాగరా బొగత జలపాతంలోకి భారీగా వరద చేరుతున్న అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.