Couple injured | వాళ్లిద్దరు ఏకాంతంగా గడిపేందుకు సమీపంలోని అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు(Electric shock)తెగిపడి తీవ్రంగా గాయపడ్డారు(Couple injured). ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్లోని(AP)కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫయాజ్ అనే యువకుడు ఓ యువతితో ఏకాంతంగా గడిపేందుకు అడవికి వెళ్లారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి వారి మీద పడ్డాయి. యువతి కేకలు విన్న గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన గొర్రెల కాపరులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏకాంతంగా గడిపేందుకు అడవికి వెళ్లిన యువతీయువకుడు
ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడి తీవ్ర గాయాలు
కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలోకి, ఓ యువతితో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ఫయాజ్ అనే యువకుడు
అదే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడి తీవ్ర గాయాలపాలైన యువతీయువకులు… pic.twitter.com/tHxriGX1JC
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2026