ఆనందం కోసమో.. హాబీ కోసమో.. చాలామంది ఇళ్లల్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుంటారు. అందమైన చేపపిల్లల్ని పెంచుకుంటారు. వాటికి ప్రేమగా ఆహారం అందిస్తుంటారు. అయితే, తెలియకుండానే వాటికి ఎక్కువగా తిండి పెడుతుంటారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును ఐక్యంగా అడ్డుకుందామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
Taxic foam | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో యుమునా నది (Yamuna River) కాలుష్య కాసారంగా మారిపోయింది. నీటిలోపై విషపు నురగలు (Taxic foam) తెట్టులా తేలుతున్నాయి. ఈ నురుగల పరిమితి రోజురోజుకు మరింత పెరుగుతోంది.
కాలుష్యం నీటిని బయటకు వదిలితే పోలేపల్లి సెజ్లోని అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల నుంచి వస్తున్న నీటి కాలుష్యంతో కాశన్న కుంటలో చేపలు మృతిచెందాయి. ఈ విషయాన్ని మత్స్యకారులు ఇరిగేషన్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వచ్చి చేపలను పరిశీలించి పొల్యూషన్ బోర్డు అధికార
మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండుగను జరుపుకోబోతున్నాం. వినాయకచవితి పండుగ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది గణపతి ప్రతిమలు. వాడవాడలా, ఊరూరా, ఇండ్లల్లో వినాయకులను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల కాలంలో జిల్లాలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు.
చెరువుల్లో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ సఫిల్గూడ వద్ద ఉన్న ఎస్టీపీ ప్లాంట్ పనితీరును ఎమ్మెల్యే మర్రి పరిశీలించ�
గండిపేట నీళ్లకు ఎంతో చరిత్ర ఉంది. ఈ నీళ్లు తాగిన వారిలో ఒక్కసారిగా ఎంతో మార్పు కనిపిస్తుందని చెబుతుంటారు. అలాంటి గండిపేట జలాశయంతో పాటు హిమాయత్సాగర్ జలాశయాలు ఎప్పటికీ కలుషితం కాకుండా ఉండేందుకు రాష్ట్�
వాతావరణ పరిస్థితులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. దీనివల్ల వ్యాపించే వ్యాధులలో ప్రధానమైంది.. టైఫాయిడ్. ‘సాల్మొనెల్లా టైఫి’ అనే బ్యాక్టీరి�
ప్రపంచవ్యాప్తంగా సగానికిపైగా నదులు డ్రగ్స్తో కలుషితమవుతున్నాయి. ఔషధాలతో నదుల్లో పెరుగుతున్న కాలుష్యం భయానకంగా ఉన్నది. ఎందుకంటే.. ఈ కాలుష్యం కోట్లాది ప్రజల జీవితాలను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నది. ‘