Jalamandali | గ్రేటర్వ్యాప్తంగా తాగునీరందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్తీలు, కాలనీల్లో నీటి సమస్య విలయ తాండవం సృష్టిస్తున్నది. ఎక్కడ చూసినా సరఫరా లేకపోవడం, లో ప్రెషర్ సమస్యలు వేధిస్తున్నాయి. అధికారు�
Jaisalmer : రాజస్థాన్లోని పెద్ద నగరాల్లో ఒకటైన జైసల్మేర్ ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. గత పది రోజులుగా నగరంలో నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోల్డెన్ సిటీగా పేరున్న జైసల్మేర్.. ఇప్పుడ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా నీటి కటకట మొదలైంది. తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్, కు త్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ప
ఎండల తీవ్రత పెరుగుతుండటంతో నగరంలో నీటి సమస్య తాండవిస్తున్నది. సరఫరా తగ్గడం, లోప్రెషర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా పలు కాలనీలు, బస్తీల్లో జలమండలి నీళ్లు సరిపోకపోవడంతో అధికార�
తెలంగాణ ఉద్యమం మొదలయిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాల మీద. కాకతీయుల కాలం నుండి హైదరాబాద్ రాష్ట్రం వరకు గొలుసుకట్టు చెరువులు, పలు ప్రాజెక్టులతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ఆంధ్రప్రద�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజులుగా నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులకు, గ్రామ సర్పంచ్ కి ఎన్నిసార్లు చెప్పినా..
స్వచ్ఛమైన ఇంధన పరిష్కారంగా ప్రచారం చేస్తున్నప్పటికీ పెట్రోల్లో ఇథనాల్ కలపాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నం దేశంలో నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నది. దేశంలో పండించే దాదాపు అన్ని ఇతర పంటల కంటే ఎ
ethanol : చమురు కొరతను ఎదుర్కొనేందుకు భారతీయ వాహనదారులు ఎక్కువగా వాడే పెట్రోల్లో ఇథనాల్ కలపాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన ఇథనాల్ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
రాష్ట్రంలో వేసవి ఎండలు క్రమంగా పెరుగుతుంటే మరోవైపు తాగునీరు అందక పలు గ్రామాలు అల్లాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీల్లో మంగళవారం నాటికి 176 గ్రామాలకు తాగునీరు అందడం లేదు.
నాగర్కర్నూల్ జిల్లా రైతుల ను జల సంక్షోభం ఆందోళనకు గురిచేస్తున్నది. యాసంగి పంటల కు సాగునీటి కష్టకాలం వచ్చిపడింది. పంట చేతికొచ్చే దశలో నీళ్లు అందక ఎండు దశలో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కాల్వ
దశాబ్దాల తరబడి చుక్కనీటికి నోచుకోక కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో 2019 నుంచి 2023 వరకు ఇంచు భూమి �
సింధూ జలాల నిలిపివేతపై తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలన చేయాలంటూ పాకిస్థాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ భారత్కు విజ్ఞప్తి చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సింధూ జలాల నిలిపివేత కారణంగా తమ దేశంలో నీ�
Water Crisis | నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామస్తులు తాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. వేసవికి ముందే గ్రామంలో మంచినీటి ఎద్దడితో సమస్యలను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన సంఘటన �
అనుకున్నదే అవుతోంది. ‘మాట తప్పడంలో కాంగ్రెస్ సర్కారుకు పెట్టింది పేరు’ అనే యథార్థం ప్రతి ఒక్కరికీ బోధపడుతోంది. ‘ద్రోహం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దానికదే బ్రాండ్' అంటూ సాధారణ ప్రజలు కూడా సంభాషించు�
Water Crisis | మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. కేంద్ర జల సంఘం (CWC) నివేదిక ప్రకారం.. �