భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నడుమ పాకిస్థానీ నటి హానియా ఆమిర్కు ఇండియన్ ఫ్యాన్స్ వాటర్ బాటిళ్లను పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
ఎండకాలం వేడిని తట్టుకోవాలంటే కూలర్లలోనే కాదు, పొట్టలోనూ నీళ్లను దండిగా నింపాల్సిందే. కానీ ఎంత ఎండకాలమైనా మాటిమాటికీ నీళ్లు తాగడం కాస్త కష్టంగానే ఉంటుంది.
నాసిరకం ఉత్పత్తుల దిగుమతుల్ని నిరోధించేందుకు, దేశీ తయారీని పెంచేదిశగా నిప్పునిచ్చే లైటర్లు, వాటర్ బాటిళ్ల తయారీకి అవసరమైన నాణ్యతా ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం జారీచేసింది. ఈ రెండు ఐటెమ్స్ను బీఐఎస్ (�
మొన్నటివరకు సెల్ఫోన్ గేమ్లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలు పాఠ�
Water | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad )లోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పని సరిగా జలమండలి( Jalamandali ) సరఫరా చేసే తాగు నీటిని గానీ, ఆర్ఓ వాటర్, శుద్ధి చేసిన నీటిని గాన
Bacteria on Bottles | పునర్వినియోగించే మంచినీళ్ల బాటిళ్లపై మిలియన్ల కొద్ది బ్యాక్టీరియా (Bacteria) ఉంటుందట. ఎంతలా అంటే టాయిలెట్ కుండీలపై ఉండే బ్యాక్టీరియా కంటే 40 వేల రెట్లు అదనంగా మంచినీళ్ల బాటిళ్లపై ఉంటుందట.
Dayakar Rao water bottles భారతదేశంలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చి, రైతు సర్కారును భారత పీఠం మీద ఎక్కించే లక్ష్యంతో ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీ తొలి బహిరంగ సభకు తెలంగాణ సర్వం సమాయత్తమైంది. ఖమ్మం గుమ్మం దీని
Poet Restaurant | పాకిస్తాన్లోని పోయిట్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీ ఈవెంట్లో వాటర్ బాటిల్స్కు బదులుగా.. యాసిడ్ బాటిల్స్ను పంపిణీ చేశారు. ఆ బాటిల్స్తో చేతులు కడుక్కున్న ఓ అబ్బాయి తీవ్ర�
చెన్నై : అన్నాడీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ కోఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంపై కార్యకర్తలు వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. ఆయన వేదిక నుంచి వెళ్ల�
గ్యాంగ్టక్, అక్టోబర్ 2: సిక్కింలో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ‘ప్యాకేజ్డ్ మినరల్ వాటర్’ను నిషేధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఎస్ తమాంగ్ ప్రకటించారు. ఈ నిషేధం అమలులోకి వచ్చాక ప్రజలు సహజ వనరు