వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం, కార్యకర్తల సహాయ సహకారాలతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధీమా వ్యక్తం చే�
ప్రజా సమస్యలు పట్టని వారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాని వ్యక్తులు ఎన్నికలు రాగానే నాపై యుద్ధం చేసేందుకు వస్తున్నారని, మీరే నా బలం... నా బలగం.. మీరు నా వెంట ఉన్నంత వరకు మీ ఆశీర్వాదం ఉన్నంతవరకు సేవ చేస్త�
అసమ్మతి జ్వాలలతో కాంగ్రెస్ ఇంకా అట్టుడుకుతున్నది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీ పరిస్థితి ఆగమైంది. కష్టపడ్డ వారికి అవకాశం రాలేదనే ఆవేదనతో పలువురు పార్టీని వీడుతుండగా, మరికొందరు తమ దారి తాము చూసుకుంట�
40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, ఎన్నో కేసులున్నా ఎదుర్కొంటూ నిత్యం ప్రజల మధ్య ఉంటే ఉన్న తనకు కాకుండా అమ్ముడుపోయే ఒక దొంగకు, దోచుకొనేవారికి పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి మోసం చేసిందని, ఇప్పటికై�
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీలో అసంతృప్తి తారస్థాయికి చేరింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డికి అధిష్టానం ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబ�
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలకు దాదాపు మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు ఎవ్వరైనా విజయం నాదేనని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్య
నగరం విస్తరిస్తున్న కొద్దీ దహన సంస్కారాలు చేసేందుకు స్థలం కొరత వేధిస్తున్నది. ఇక ఉపాధి, చదువులు, ఇతర అవసరాల కోసం వచ్చే కుటుంబాల్లోని వ్యక్తులు చనిపోతే అంతిమ సంస్కారాల నిర్వహణకు అనేక ఇబ్బందులు ఎదురవుతున�